రాష్ట్రంలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు పెద్ద ఎత్తున దెబ్బతినగా, రైతులు తీవ్రంగా నష్టపోయారు. గురువారం రాత్రి నుంచి వీచిన ఈదురుగాలులకు చేతికొచ్చే దశలో ఉన్న పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింద�
నిబంధనలకు వ్యతిరేకంగా, అనుమతులు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది
ఎన్నికలకు ముందు క్యాబ్ డ్రైవర్లకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, భారత రాష్ట్ర ట్రేడ్ �
గిరిజన యువతకు రావాల్సిన రూ.219 కోట్ల ట్రైకార్ రుణాలను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. నిధుల విడుదల కోసం 7న చలో గిరిజన సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడ�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురిసింది. రాత్రి 7గంటల వరకు నగరంలోని హిమాయత్నగర్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 9
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
ఈ యాసంగిలో రైతులు పండించిన ధాన్యంలో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. మిగతా సగం ఏం చేసుకుంటరో? ఎవరికి అమ్ముకుంటరో? అది రైతుల ఇష్టం. ఈ మేరకు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయ్ మార
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది.
రైతుల ఆత్మహత్యలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టప్రకారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు