సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవన్నపేట పంప్హౌస్ మోటర్లు రెండు రోజులు నడిచి ఆగిపోయాయి. పంపింగ్ చేసిన నీరు టన్నెల్ నుంచి భారీగా లీకై పొలాల్లోకి వస్తుండటంతో అధికారులు మ�
దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీలు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కోసం గొంతెత్తుతున్నారు. కాగా, తెలంగాణ బీసీల్లోనూ ఆ దిశగా చైత న్యం కనపడుతుండటం శుభపరిణామం.
అమెరికా ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ్యుడు డాక్టర్ పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఈ మినహాయింపు వల్ల దేశ ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు భారీ ఊర�
మా భూములు మాకేనని హెచ్సీయూ విద్యార్థులు మర్లబడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. బంతిని ఎంత బలంగా తన్నితే అంతెత్తుకు లేచినట్టే... ఎంతటి నిర్బంధం ప్రయోగిస్తే.. అంతకంతా ప్రతిఘటిస్తున్నది తెలంగ�
బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ముమ్మరం చేశారు. రజతోత్సవ వేడుకల నేపథ్యంలో వివిధ జిల్లాల నేతలతో వరుసగా సమావ�
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.