రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎం, హ్యామ్) రోడ్లకు ఏజెన్సీలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా వస్తాయనే నమ్మకం ఏజెన్సీల్లో ఏమాత్రం లేకపోవడంతో ఇందుకు �
తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మిర్చ
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మంజూరైన నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం ప్రాజెక్టు ముంపు బాధితులు ఆదివారం ప్రాజెక్టు పను
రాష్ర్టానికి సరిగా ఆదాయం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రభుత్వ పెద్దలు.. కేంద్రం నిధులను ఎలా ఖర్చుపెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇందుకు సమగ్ర శిక్ష పథకమే ఉదాహరణ. ఈ పథకం నిర్వహణకు కేంద
MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకురావడంలో ప్రభుత్వ చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వివిధ రాష్ర్టాల్లో ఇలాంటి ప్రమాదాలే జరిగినప్పుడు అక్కడి ప
దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్దేశం ఉలిక్కిపడ్డది.
పదేండ్లు ఆనందంగా ఉన్న రైతన్న నేడు ఆందోళన చెందుతున్నాడు. ఏడాదికాలంగా ఆగమవుతున్నాడు. పంటకు చివరి తడులు అందక అల్లాడిపోతున్నాడు. వరి వేసిన నేల నీరందక నెర్రెలు బారి పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోతుంటే �
రాజ న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన కముటం శ్రీనివాస్కు ఊళ్లో ఎకరంన్నర భూమి ఉన్నది. వ్యవసాయమే జీవనాధారం. డిసెంబర్లో యాసంగి పంట కింద వరి వేశాడు.
తెలంగాణ రాష్ట్రంలోని కాపులు, మున్నూరుకాపులు ఐక్యంగా ముందుకు సాగాలని, సమిష్టిగానే హక్కులను సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపున�
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు స్కూటీపై ప్రయాగ్రాజ్ కుంభమేళా యాత్రకు వెళ్లారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి తమ స్వస్థలానిక
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో శనివారం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వేడుకల్లో తనకు గుర్తింపు ఇవ్వల�