నాగార్జునసాగర్ పూర్తిగా నిండిన ప్రతి ఏడాది తెలంగాణలోని ఎడమ కాల్వ కింద వానకాలంతో పాటు యాసంగి పంటలకు పుష్కలమైన సాగునీరు అందుతుంది. హైదరాబాద్, ఇతర జిల్లాల తాగునీటికీ ఎలాంటి ఢోకా ఉండేది కాదు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది.
మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.
అభయ గోల్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా రూ.800 కోట్ల మోసానికి పాల్పడిందని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీబీఐ, ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టింద�
అమెరికన్ ఫుట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్ అకాడమీలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతోందని తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) నూతన అధ్యక్షులు చాగన్ల బల్విందర్ నాథ్ పేర్కొన�
పట్టభద్రులకు ‘డాటా ఇంజినీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’లో భాగంగా ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు కార్యాలయం శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణ అకాడమీ ఫర్ స్క
కేంద్రంలో బీజేపీ పాలనలో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.53% కేటాయింపులు చేశారని విమర్శించారు.
ద్వాపరయుగంలోని దుర్యోధనుడే నేడు కలియుగంలో రేవంత్రెడ్డి రూపంలో జన్మించారేమో. అందుకే కౌరవ అగ్రజుడు దుర్యోధనుడికి, రేవంత్రెడ్డికి చాలా సారూప్యతలు ఉన్నాయి. దాయాది సోదరులైన పాండవులపై ఈర్ష్య, ద్వేషంతో రగ�
అడవుల్లో నిక్షిప్తమైన సంపదను చెరబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నదని రాష్ట్ర పౌరహక్కుల ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రైతాంగం పడ్డ బాధలు వర్ణనాతీతం. దగా పడ్డ తెలంగాణలో నాడు పల్లెకో బోర్ల రామిరెడ్డి, ఊరికో ఉరికొయ్యలకు వేలాడే రైతన్న ఉండేవాడు. తెలంగాణలో నాడు పాడువడ్డ ఊర
దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. బీసీలకు ఒక మంత్రిత్వశాఖ ఉంటే వారి సంక్షేమం పట్ల, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉ�
‘ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాన్ని మోదీ సర్కారు నాన్చుతోందని.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునివ్వాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వర్ణ విమాన గోపురానికి ఈ నెల 23న మహా కుంభాభిషేకం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, యాదగిరిగుట్ట �
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా.. అవి ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కే�