భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతార
పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట భారీ కాన్వాయ్ తరలివెళ్లింది. కమిషన్ విచారణకు కేసీఆ�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలో 25న ప్రత్యేకంగా ప్రగతి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణతోపాటు సంబంధిత రాష్ర్టాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం డ్యామ్న
‘తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక త్యాగాలు చేశారు.. అలాంటి కేసీఆర్ పేరును ఈనాటి కాంగ్రెస్ పాలకులు చెరిపేయలేరు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
కేసీఆర్.. తెలంగాణ గడ్డ కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం 25 ఏండ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఓ శిఖరం. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన పోరాటం ఆగడం లేదు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనితరసాధ్యమైన పోరాటం చేసిన కేసీ
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లపై చేతులెత్తేసినట్టేనా? అంటే అధికారవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పత్తి రైతులకు ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ సీ�
మంచి చేయడమే తప్పయితే కేసీఆర్ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండ
Indiramma Illu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని బండారు పల్లి గ్రామంలో బుధవారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ)లో మాసివ్ ఓపెన్ ఆన్ లైన్ కోర్సు (మూక్స్)ల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా నిర్దేశిత సబ్జెక్టుల్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలో పలు పరిపాలనపరమైన పదవుల నియామకం చేపట్టారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ నియామక పత్రాలు అందజేశారు.
Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాలకు టికెట్ల ధరలను పెంచబోమనని స్పష్టం చేశారు. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడుగబోనన్నారు. ప్రేక్షకులను థియేటర�
Raviryal | రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో గల సర్వేనెంబర్ 289లోని సుమారు వంద ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడింది. ఈ భూమి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతిసమీపంలో ఉండటం వలన ఈ భూమి �
Weather Update | తెలంగాణలో ఐదురోజుల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం వికారాబాద్, కామారెడ్డి జి�
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.