రేవంత్రెడ్డి ధనదాహం వల్లే 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చికుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారంతా ఇప్పటికీ సజీవంగా ఉన్నారో, లేదోననే ఆందోళన నెలకొన�
పనులు వదిలి..పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత సచివాలయానికి వచ్చారు. ఆయన చివరగా గత నెల 28న సచివాలయానికి వచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ రోజు ఇం దిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివర�
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరె�
తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేయడం, విభజన హామీలు నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో కేంద్రం తీరు బాగాలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం న�
SLBC | ఎస్ఎల్బీసీ టన్నెల్లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురూ అయింది. గురువారం నాడు సహాయక చర్యల్లో భాగంగా ఒక వైపు డీ వాటరింగ్ చేస్తూ, మరో వైపు బురదను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకువస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.21లక్షల విలువైన మద్యాన్ని మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో పోలీసులు పట్టుకున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం రెండుసార్లు వెళ్లిన బృందాలు లోపల ప్రమాదం జరిగిన ప్రదే�