బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లో 14 వేల మంది రిక్రూట్ అయినా.. హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రొటేషన్ పద్ధతినే అవలంబించేందుకు సిద్ధ�
దేవునూర్ ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో 43.38 ఎకరాలపైనే అటవీ శాఖకు, కొందరి మధ్య వివాదం ఉన్నదని.. మిగిలిన 3,900 ఎకరాలు అటవీ శాఖకు చెందినవేనని హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్�
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) దాదాపు ఖాళీ అయ్యింది. ప్రస్తుతానికి కమిషన్ చైర్మన్ సహా ముగ్గురు సభ్యులే మిగిలారు. ఇప్పటికే ఒక సభ్యురాలు పదవీ వ�
కంచ గచ్చిబౌలిలోని భూములు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పం దించింది. సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ తెలంగ�
రోడ్ల నిర్మాణానికి అడ్డొచ్చే వాగులు, కాలువపై కల్వర్టులు, వంతెనల నిర్మాణం తప్పనిసరి. వాస్తవానికి రోడ్డు నిర్మాణం కన్నా వీటి నిర్మాణానికే ఎక్కువ ఖర్చవుతున్న ది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్ విధానం)లో
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో ఆదివారం సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది.
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం లో ఇటీవల శాసనమండలిలో ఖాళీ అయిన 8మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరి లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగ�
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనురాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురైన ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ యత్నిస్
తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాపై ట్రిబ్యునల్లో బలమైన వాదనలను వినిపించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి రాష్ట్ర న్యాయవాద బృందానికి సూచించారు.