TNGO | దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడ�
Rajiv Yuva Vikasam | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యోగ యువతి, యువకులు నుంచి దరఖాస్తులు కోరుతున్నామని నార్సింగి మున్సిపల్ కమిషనర్ టి కృష్ణమోహన్ రెడ్డి మంగళవా�
సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. కోటపల్లి (Kotapally) ఎస్ఐ రాజేందర్, సిబ్బందితో కలిసి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లిలో తనిఖీలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో కింది కోర్టు ఐదుగురికి విధించిన ఉరి శిక్షను రద్దు చే యాలన్న అప్పీళ్లపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పనున్నది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. సచివాలయంలో సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఏ హోదాలో సమీక్షలు, స మావేశాలు నిర్వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో సివిల్ సప్లయ్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షం వస్తే ధాన్యంపై కప్పేందుకు కనీసం పరదాలకూ(టార్పాలిన్లు) దిక్కులేని పరిస్థితి నెలకొన్నది
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్పై ప్రభుత్వం జారీచేసిన జీవోపై అభ్యంతరాలొస్తున్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పీహెచ్డీ అభ్యర్థులకు 3
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చింది. హెచ్సీయూ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కూడా �
‘ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలోనైనా కాంట్రాక్టర్లు సులువుగా పనిచేసుకుంటరు.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు’ అంటూ బీఏఐ (బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వాపోయారు. చిన్నచిన్న కాంట్రాక్టర్
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్బాట పట్టాల్సిన పరిస్థ�
తనకు పాస్బుకు చేయాలని ఏడాదికిపైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివ�
రాజకీయ కక్షసాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విడిచి.. ‘సైబర్' అటాక్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నది. ఇం దులో ఒకటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో (టీజీసీఎ�
నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు డీపీఆర్ను సత్వరం అందించాలని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు.