దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ కోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఐదుగురు దోషులు వ
ఘనత వహించిన మన ముఖ్యమంత్రి గురించి మీకందరికీ అంచనాలు ఉన్నయి. కానీ, మనందరినీ అప్రతిభులను చేస్తూ; కొందరు మేధో నక్కల దింపుడుగల్లం ఆశలు వమ్ము చేస్తూ రోజురోజుకూ తన గొయ్యి వెడల్పు చేసుకుంటున్నరు రేవంత్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థ. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన నాటినుంచి ఎన్నో వేల ఉద్యోగాలు భర్తీచేసిన ఘనత టీజీపీఎస్సీ సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్త�
జేఎన్టీయూ డాటాబేస్లో తప్పులు జరుగుతున్నాయని, ఈ విషయంలో కొందరి అధికారుల పాత్ర ఉందని ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దిలీప్, రాహుల్ ఆరోపించారు.
ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కే మల్లికార్జున్రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కే శారద, ఆర్థిక కార్యదర్శి
నందిని సిధారెడ్డి కథల్లో తెలంగాణ జీవితం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని ప్రముఖ సంపాదకుడు, రచయిత కె.శ్రీనివాస్ అన్నారు. సిధారెడ్డి రచించిన బందారం కథల పుస్తకాన్ని సిద్దిపేట ప్రెస్క్లబ్లో మంగళవారం రాత్రి ఆ�
హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ , హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్వీఎస్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే ఏడాదిపా�
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని.. ఈ నెల 13 లేదా 14న ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావర
కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం శంషాబాద్లోని బీఆర్ఎస్ �
గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తమ సంఘం కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం వారికి ‘అదర్ డ్యూటీ’ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్ర�
Rain Alert | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప
TNGO | దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను సాధించుకోవాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడ�