ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర
అజిత్ సింగ్ | ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు
ఇంటికే వెళ్లి పరీక్షలు, మందులు.. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ సేవలు లక్షణాలుంటే వెంటనే కిట్.. ఫోన్లో నిత్యం మానిటరింగ్.. ప్రతి వెయ్యి మందికి ఒక టీమ్ కొవిడ్పై ఇలాంటి ప్రయోగం దేశంలో ఇద�
తెరపై బినామీలు.. వెనుక సూత్రధారులు.. అనుమతులు లేకుండా అనేక నిర్మాణాలు ఈటల నిర్మాణాలకూ అనుమతుల్లేవు!.. ఇతర నిర్మాణదారులు ఈటల బినామీలే? లెక్కలు తీస్తున్న ప్రత్యేక విచారణ కమిటీ.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక �
అవకాశాన్ని నిలుపుకోవాలి: మంత్రి ఎర్రబెల్లి పిలుపు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వరంగల్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డి�
ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సంపత్ సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియో హుజూరాబాద్, ఏప్రిల్ 5: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్య�
హన్మకొండ చౌరస్తా, మే 5: ప్రొఫెసర్ జయశంకర్ సార్ సోదరుడు కొత్తపల్లి వాసుదేవరావు(96) బుధవారం కన్నుమూశారు. హన్మకొండ చౌరస్తాలోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఎక్సైజ్శాఖలో ఇన్స్పెక్టర్
యాదాద్రి, మే 5: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యాదగిరిగుట్ట పట్టణంలో పురపాలక సంఘం కార్యవర్గం, వ్యాపారులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ను ప్రకటించారు. పట్టణంలో కరోనా వైరస్ వి�