గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజ�
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
అన్ని పాలకవర్గాల ఎన్నిక ఏకగ్రీవం కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సమావేశాల నిర్వహణ పాజిటివ్ వచ్చిన సభ్యులు ఆన్లైన్లో ప్రమాణం హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, మరోఐదు మున్సిపా
ఒక్క రోజే 8,061 మంది డిశ్చార్జి కొత్తగా 5,559 మందికి పాజిటివ్ ఇకపై రోజువారీగా హెల్త్ బులెటిన్ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం 5,559 కొత్త కేసులు నమోదుకాగ�
కరోనా సోకే అవకాశం లేకపోలేదు మనుషుల నుంచి జీవాలకూ వ్యాప్తి రుస్కా అధిపతి డాక్టర్ లక్ష్మణ్ వెల్లడి వ్యవసాయ యూనివర్సిటీ, మే 7: జంతువుల నుంచీ మనుషులకు కరోనా వైరస్ సోకే అవకాశం లేకపోలేదని పీవీ నర్సింహారావు �
ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వివరాలు హైదరాబాద్ మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెర�
హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు క�
ప్రజాజీవనం స్తంభించిపోతుంది.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది లాక్డౌన్ విధించిన రాష్ర్టాల్లో కేసుల సంఖ్య తగ్గలేదు: సీఎం కేసీఆర్ లాక్డౌన్తో ధాన్యం కొనుగోళ్లు బంద్ నిత్యావసరాల దిగుమతి కూడా కష్టమే స�
రీతి లేని రేవంత్.. నీతి లేని మాటలు నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమిపై అభాండాలు ఉన్నది నాలుగెకరాలు.. 15 ఎకరాలంటూ దుష్ప్రచారం 1954కు ముందూ, తర్వాతా ఇది పట్టాభూమే ఎండోమెంట్ భూమి కాదని 2004లోనే తేల్చిన వైఎస�