వాకరూ వినూత్న ప్రచార కార్యక్రమం హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ ఫ్యాషన్ ఫుట్వేర్ బ్రాండ్ ‘వాకరూ’ సరికొత్త మార్కెటింగ్ ప్రచార కార్యక్రమాన్
మూడున్నరేండ్లలో 58 లక్షల పశువులకు చూడి 19.3 లక్షల మేలురకపు దూడలు జననం తెలంగాణ తర్వాతి స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఏఐ కార్యక్రమం విజయంలో గోపాల మిత్రుల కృషి హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పశువ�
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పది, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ టర్మ్ -1 పరీక్షలను నవంబర్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలకానున్నది. 2021-22 విద్యాసంవత్సం నుంచి బ
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సులకు రెండోవిడత కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి 23 వరకు జరుగనున్నది. తొలివిడత కౌన్సెలిం�
Bathukamma festival | బతుకమ్మ మన సంస్కృతి. ఇదొక వారసత్వ పండుగ. చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర. నేలను ముద్దాడి, గంగను స్పర్శించి, పుట్ట మన్నును పూజించే తెలంగాణ గట్టుపైన.. పూలను కొలిచే అరుదైన సంప్రదాయం .. బతుకమ్మ. ‘బతుకమ్మ సంబ
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 16138 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నా రు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేర నీరు నిల్వ �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బాలుర సబ్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య తెలంగాణ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగి న క్వార్టర్ ఫైనల్లో తెలంగా�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల ద్వారా దిగువకు నీటిని విడుదలను కొనసాగి స్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర న�
Bathukamma | తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ - తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కా�
వైద్యం, ఆరోగ్యం విషయంలో సర్కార్ శ్రద్ధ ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కంటివెలుగు కార్యక్రమం చేపట్టి ప్రజల కంటి సమస్యల పరిష్కారానికి రికార్డుస్థాయిలో పరీక్షలు, శస్త్రచ
ముగ్గురు దివ్యాంగులు, ఇద్దరు మహిళలకు సాయం పటాన్చెరు, అక్టోబర్ 8: సాధారణంగా ఒక ఇంట్లో ఒకరికో లేదా ఇద్దరికో పింఛన్లు రావడం చూస్తుంటాం. కానీ, ఒకే కుటుంబంలో అర్హులైన ఐదుగురికి ఆసరా పింఛన్లు ఇస్తూ అండగా నిలు�
ఉపాధి కోసం షీ క్యాబ్ సంగారెడ్డి యువతి తేజస్వి సంబురం సంగారెడ్డి, అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి మూడు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందింది. 2015లో పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు కుటుంబానికి �