హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పది, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ టర్మ్ -1 పరీక్షలను నవంబర్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలకానున్నది. 2021-22 విద్యాసంవత్సం నుంచి బోర్డు ఎగ్జామ్స్ను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తామని ఇప్పటికే సీబీఎస్ఈ ప్రకటించింది.