హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు భారత్ బయోటెక్ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల కేంద్రం రాష్
రోగ నిరోధక శక్తిని పెంచే దివ్య మూలిక ఆయుష్శాఖ వైద్యుడు ఆర్ శ్రీనివాస్ వెల్లడి మేడ్చల్, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో రోడ్డు పక్కన పొదల్లో సాధారణంగా కనిపించే మూలిక.. తిప్పతీగ. చాలామంది దీన్ని చూసే ఉం�
కరీంనగర్ కార్పొరేషన్, మే 9 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకొవాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఆదివారం కర�
తల్లి ప్రేమ తనువు తీరనిది.. వెలకట్టలేనిది.. మనుషుల్లోనే కాదు సమస్త జీవకోటిలో ఒకే రకంగా ఉంటుందనేందుకు ఈ చిత్రాలే సాక్ష్యం. ఓ పిచ్చుక తన పిల్లలకు ఆహారాన్ని తీసుకొచ్చి ప్రేమగా నోటికి అందిస్తున్న దృశ్యాలు మా�
జనగామ గ్రామస్థుల స్పష్టం గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రా�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 9: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గోసం�
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్,
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,646 మంది బాధితులు కోలుకున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫిర్యాదులకు టోల్ ఫ్రీం నంబర్లు | ధాన్యం కొనుగోలు, రవాణా, కనీస మద్దతు ధరపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేలా వ్యవసాయశాఖ హైదరాబాద్లోని పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను ఇవాళ్టి నుంచి �
మూడురోజులపాటు వర్షాలకు అవకాశం | రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది మంది తాసిల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-5కు చెందిన ఎనిమిది మంది తాసిల్దార్లను బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
గుండు పిన్ను మొనపై తల్లీబిడ్డల కళారూపం. సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మదర్స్డే సందర్భంగా జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. అమ్మ మోకాలిపైన బాబును