మందుబాబుల రద్దీ | కరోనా కట్టడికి ప్రభుత్వం రేపటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు.
జహీరాబాద్/సంగారెడ్డి : కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో జాతీయ రహదారిపై రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అధికారులు వాహనాలు తనిఖీ చేస్�
Water disputes| కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు ఈనెల 25న బోర్డు సమావేశం జరగనుంది.
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
గుంటూరు: ఏపీ నుండి తెలంగాణ ఆసుపత్రులకు వెళ్లాలంటే అక్కడి ఆసుపత్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్త
తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు.
లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్న�
అంతర్రాష్ట్ర రహదారి మూసివేత | మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు
హైదరాబాద్: కరోనాపై మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ సంధించిన అస్త్రం కొవాగ్జిన్. కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్న ఈ వ్యాక్సిన్ను ఇప్పుడా సంస్థ నేరుగా 14 రాష్ట్రాలకు సరఫ�
ప్రపంచవ్యాప్తంగా నెగెటివ్లో ఫార్మా మార్కెట్ 18 శాతం వృద్ధితో దూసుకుపోయిన భారత్ వ్యాక్సిన్లో ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి ఫార్మాహబ్గా పేరొందిన హైదరాబాద్ నుంచే అధికం హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫార�
ఆక్సిజన్ యూనిట్లుగా నైట్రోజన్ ప్లాంట్లు ముందుకొస్తున్న బల్క్డ్రగ్ పరిశ్రమలు స్వల్ప మార్పులతో మరింత ఆక్సిజన్ 20-25 రోజుల్లో అందుబాటులోకి.. తీరనున్న ప్రాణవాయువు కొరత హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే
కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లలకు సర్కార్ మానవీయ స్పర్శ రాష్ట్రవ్యాప్తంగా 66 ట్రాన్సిట్ హోమ్స్ హైదరాబాద్లో ఏడు చోట్ల ఏర్పాటు ప్రారంభించిన తొలిరోజు ఇద్దరు పిల్లల చేరిక హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగ�