రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్ | కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తెలంగాణవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి 10 రోజులపాటు అమల్లో ఉండనుంది.
రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్లోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీ�
సేద్యానికి మినహాయింపు ఎప్పట్లాగే ధాన్యం రవాణా రైస్ మిల్లులు యథాతథం ఎరువుల షాపులకు అనుమతి హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ ప్రభావం రైతన్నపై, వ్యవసాయ రంగంపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న�
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులురాకుండా చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర�
కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త పాస్బుక్లు పాస్బుక్ లేకున్నా నాలా దరఖాస్తుకు అవకాశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో ప్రభుత్వం మరో రెండు కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. న
క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారుల పర్యవేక్షణ పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం గుర్తింపు కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వోద్యోగులకు అనుమతి నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద �
లాక్డౌన్ నేపథ్యంలో పౌష్ఠికాహార పంపిణీకి పటిష్ట కార్యాచరణ హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పోషకాహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన�
ఎరువులు, యాంత్రీకరణ, భూసార పరీక్షలతో ముందుకు ఒక్క ఏడాదిలో రూ. 123 కోట్ల టర్నోవర్ ఆగ్రోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రైతులకు తెలంగాణ ఆగ్రోస్ అందిస్�
పరిశ్రమలకు మార్గదర్శకాలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సందర్భంగా కార్మికుల జీవనోపాధికి అంతరాయం ఏర్పడకుండా పరిశ్రమలు కొనసాగేలా ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది. తయారీరంగాని�
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాలకు అనుకూలంగానే సిటీ, జిల్లా బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు నడుస�
కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�
విద్యుత్తు సరఫరాకు కృషి చేయాలి ఉద్యోగులకు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పిలుపు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు విద్యుత్తు సంస్థల ఉద్యోగులందరూ మర