మహబూబాబాద్, మే 13: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించారని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలో కొవిడ్-19 ల�
పెబ్బేరు, మే 13: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని చెప్పారు. గ
రెండోవిడత ఎంపిక పూర్తి.. రూ.48 కోట్లు విడుదల హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే సాయానికి రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యింది. ప్రైవేటు, ఎయిడెడ్ కలు�
సిలిండర్ల ఉచిత రవాణాకు వాహనాలు ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్ మహీంద్రా లాజిస్టిక్స్ సహకారం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): ప్రాణవాయువు రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా రాచకొండ పోలీసులు మహీ�
నదీజలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు వాదనలను వినిపించే అధికారం బేసిన్ రాష్ర్టాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణ ఒక రాష్ట్రంగా లేదు కాబట్టి కృష్ణా జలాల పంపిణీ కోసం గతంలో ఏర్పాటుచేసిన రెండు ట్రిబ్యునళ్ల ముందు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి చికిత్సల నిమిత్తం అంబులెన్స్, వ్యక్తిగత వాహనాలు, ప్రైవేట్ వాహనాలలో తెలంగాణకు వచ్చే కొవిడ్ రోగులకు సంబంధిత ఆసుపత్రులు జారీ చేసిన లెటర్స్తో పాటు �
ఆస్క్ కేటీఆర్ | తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ట్విటర్ వేదికగా
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుం�
కరోనాపై పోరులో సర్కార్ సంకల్పం.. ప్రజల సంఘీభావం లాక్డౌన్కు స్వచ్ఛంద సహకారం.. 10 తర్వాత బయటకు రాని జనం నిర్మానుష్యంగా మారిన రహదార్లు పోలీసులు, మంత్రుల పర్యవేక్షణ బయటకు వచ్చినవారికి కౌన్సెలింగ్ ప్రభుత్�