నీతి ఆయోగ్ సూచీలో టాప్ 3గా నిలవడం అభినందనీయం ఏఏపీఐ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని హితవు హైదరాబాద్ సిటీ�
పిల్లల ఏడుపు కారణాన్ని పసిగట్టే ఇన్ఫాంట్ క్రై డిటెక్టర్ హైదరాబాద్ బీవీఆర్ఐటీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పోటీల్లో తొలి బహుమతి హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ):
కేంద్ర ప్రభుత్వంపై నేతన్నల ఆగ్రహం జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి హ్యాండ్లూమ్ మార్చ్తో కేంద్రంపై నిరసన హైదరాబాద్/ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చేనేత రంగంపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) 12 శాతాని�
కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జాగరణ దీక్ష పేరుతో డ్రామాకు తెరలేపి కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్
అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మ
Voter list | ఓటర్ల తుది జాబితాను (Voter list) కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల సవరణ అనంతరం రాష్ట్రంలో మొత్తం 3,03,56,894 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను
ఈ నెల 13న ప్రారంభిస్తున్న సంస్థ హైదరాబాద్, జనవరి 4: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. నూతన సంవత్సరం తొలి నెలలోనే ఏకంగా 22 షోరూంలను ఆరంభించబోతున్నట్టు ప్రకటించింది. వీటిలో 10 దేశీయంగ�
సమర్పించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన ప్రగతిపై నివేదికను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అ
గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ చెక్కు హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అర్చన పుట్టుకతో బధిరురాలు. ఆమెకు హియరింగ్ మిష�
ఒక్క రోజులోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు కొత్తగా 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింప�
మానేరు నదిలో బలవన్మరణాలకు అడ్డుకట్ట ఇప్పటి వరకు 100 మందిని కాపాడిన ఖాకీలు కౌన్సెలింగ్ ఇచ్చి క్షేమంగా ఇండ్లకు తరలింపు రెండేండ్ల క్రితం మానేరు తీరాన సందర్శకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత�
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో దేశంలో మొదటిస్థానం రెండో స్థానంలో తెలంగాణ జెన్కో హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. ప్లాం�