తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4298 కరోనా కేసులు నమోదయ్యాయి. 6,026 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్
ఇతర రాష్ర్టాల బాధితులకే 45% ఆక్సిజన్ ఆవిరి ఆ మేరకు కోటా పెంపుపై మాట్లాడరెందుకు? కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రాష్ట్ర ప్రజల ప్రశ్న హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టా�
కొత్తగా 4,305 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపి�
వైరస్ వాహకాలుగా చిన్నారులు టీకా వేస్తే పక్కాగా కొవిడ్ కట్టడి ఇప్పటికే అమెరికాలో అనుమతి మన దేశంలో కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): దేశంలో 2-15 ఏండ్ల వయసు పిల్లలపై కొవాగ్జిన్ క్లిని�
మహమ్మారితో కొనుగోలుదారులు, బిల్డర్లలో మారిన ధోరణి నిర్మాణాలవైపే దృష్టి సారించిన బిల్డర్లు వర్చువల్ మార్కెటింగ్వైపు అడుగులు మళ్లీ పుంజుకోగలదంటున్న నిపుణులు గతేడాది కరోనా కష్టాన్ని దాటొచ్చి పుంజుక�
వాహనాలు | నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడ కిలోమీటర్ల
వ్యాక్సినేషన్లో తెలంగాణ నంబర్ 1 జాతీయ సగటు కన్నా మనమే ముందు 45 రోజుల్లో అందరికీ టీకాలు వేయగలం.. కానీ వ్యాక్సిన్ కొరతే అసలు సమస్య ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.. పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ల�
దమ్ము చూపిన దమ్మయ్యపేట ఒక్క కేసుకూడా రాని జగిత్యాల జిల్లాలోని పల్లె కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు పంచాయతీ తీర్మానాలు పక్కాగా పాటిస్తున్న జనం శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు వారానికి రెం�