వర్సిటీలకు వీసీల నియామకం | రాష్ట్రంలో యూనివర్సిటీలకు అతి త్వరలో కొత్త వైస్ ఛాన్స్లర్లు రానున్నారు. ఈ మేరకు వీసీల నియామకానికి ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేసింది.
లాక్డౌన్ | కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి
రైతులు | దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అకాల వర్షంతో
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన | తెలంగాణలో ఈ నెల 20వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, తౌటే తుఫాను ప్రభావం లేదని పేర్కొంది.
మహా ప్రళయంలోనూ ఆర్థికంగా నిలదొక్కకున్న తెలంగాణ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,45,599 కోట్ల రాబడులు బడ్జెట్ అంచనాల్లో 77 శాతం లక్ష్యం పూర్తి కేంద్ర పన్నుల వాటాలో రూ.4 వేల కోట్ల తగ్గుదల మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థి