హైదరాబాద్ : రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం, పోలవరం పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేమని ఏపీ తెలిపింది. దీంతో ఏపీ ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరక�
ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
వారసత్వ సంపదను వెలికితీసిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంహైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో ప్రాచీనకాలంనాటి నాలుగు శిల్పాలు బయటపడ్డాయి. వాటిలో రెండు వీరగల్లు, ఒకట
భారత అమెరికన్ వైద్యులు ముందుకుప్రాజెక్టు మదద్ పేరిట స్వచ్ఛంద కార్యక్రమంతెలంగాణ నుంచే ప్రారంభం న్యూయార్క్, మే 23: సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా విస్తరిస్తున్న వేళ గ్రామీణ ప్రాం�
హైదరాబాద్, 23 మే :భారతదేశంలో సుప్రసిద్ధ ఐవీడీ ప్లేయర్ ట్రాన్సాసియా బయో మెడికల్స్ లిమిటెడ్ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతంగా కోవిడ్ –19 రోగులను గుర్తించి, చికిత్సనందించేందుకు తోడ్�
భారీగా నిలిచిన వాహనాలు | తెలంగాణ-ఏపీ సరిహద్దు చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్�
మరింత కఠినతరం | సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్
ఎక్కడికక్కడ చెక్పోస్టులు.. శనివారం మరింత జోరు అనవసరంగా రోడ్లెక్కేవారికి అవగాహన, చలాన్లు గూడ్స్ వాహనాలు రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే లాక్డౌన్ వేళల్లో నగరాలు, పట్టణ శివార్లు మూసేస్తాం ఎమర్జెన్సీ వాహనాలకే
టీఎస్ పీఈసెట్ | రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)