Telangana | తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది
Minister Srinivas Goud | గడచిన రెండు వారాలుగా రైతుబంధు సంబురాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
DGP Mahender reddy | తెలంగాణలోని అన్ని వర్సిటీల వీసీలతో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాట�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా తన కుటుంబ సభ్యులతో కేటీఆర్ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా మలి
Minister KTR | తెలంగాణ యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ మనసున్న నేత. ఆపదలో సాయం చేయడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అతడి నైజం. ఎవరికీ ఆపదొచ్చినా..వెంటనే స్పందిస్తారు.. ఆపన్నహస్తం అందిస్తారు. కల్మ�
MLC Kavitha | సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు ద్వారా అన్నదాతలకు అందిన పంట పెట్టుబడి సాయంసోమవారంతో రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
భయం వద్దు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి 15 ఏండ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సం
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ)/కాచిగూడ: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �
తొలి శైవ క్షేత్రాలలో ఒకటి.. తెలుగువారి తొలి సంతకం హైదరాబాద్ శివారులో పురాతత్వ పట్టణం హైదరాబాద్ శివార్లలో శివరాత్రి నాడు భక్తులతో పోటెత్తి పోయే కీసరగుట్ట తెలంగాణలోని తొలి శైవ క్షేత్రాల్లో ఒకటి. విష్ణు�
Telangana | దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఈ నెల 20 వరకూ పొడిగించాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని హైకోర్టు న్యాయవాదుల సమావేశం తీర్మానం చేసింది. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో హైకోర్టు న్యాయవాదుల సమావేశం జరిగింది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారికి ఒక వ్యక్తి బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు.