ప్రతి ఊరి నుంచి వరంగల్కు బస్సు విపక్షాలకు చెంపపెట్టులా సమాధానం ఇవ్వాలి హుజూరాబాద్ కోసమే బండి దొంగదీక్ష: ఎమ్మెల్యే ఆల నియోజకవర్గాల్లో జోరుగా సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 29: �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలోఅన్ని నిబంధనలనూ పాటిస్తున్నాం ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే అప్పటి వరకు పనులు ఆపండి: ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు నవంబర్
హుజూరాబాద్టౌన్, అక్టోబర్29 : మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడల్ ఈవీఎంలోని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరితే.. దానిని రాజ్ న్యూస్ ఛానల్ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు తెలంగాణలో వెల్లివిరుస్తున్న శాంతి సామరస్యాలు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ అసదుద్దీన్ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఉత్తరప్రదే�
ఆరుగురు ఆర్టీసీ ఉద్యోగుల సస్పెన్షన్ ఆసిఫాబాద్, అక్టోబర్29 : కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ పెట్రోల్ బంక్లో జరిగిన 23 వేల లీటర్ల డీజిల్ కుంభకోణంలో అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజు�
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది ధరణి విజయంలో వందల మంది అవిరళ కృషి బుక్లెట్ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ పోర్టల్ ఏడాది పూర్తి చేసుకోవడంపై ఎన్నారైల హర్షం హైదరాబాద్, అక్టోబ�
పది రాష్ర్టాల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సూచన హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల్లో ఉన్న నీటి లభ్యతను కచ్చితమైన లెక్కలతో నిర్ధారించిన తరువాతే, నదుల అనుసంధానంపై ముందుకుపోవాలని క
విద్యాశాఖకు తొమ్మిదేండ్ల చిన్నారి వినతి ఇంటర్కు బోధిస్తున్న ఐదో తరగతి విద్యార్థి హైదరాబాద్కు చెందిన వండర్ కిడ్ ప్రతిభ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఆ చిన్నారి వయస్సు తొమ్మిదేండ్లే. కానీ అ
ప్రతి వెయ్యి శిశువుల్లో 2014లో 35 మరణాలు, ఇప్పుడు 23 శాంపిల్ సర్వే సిస్టం తాజా నివేదిక సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కేసీఆర్ కిట్లతో మారిన పరిస్థితి హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో మరో నిందితుడు మదన్ అర్జున్ పగర్ను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అకాడమీకి చెందిన ఎఫ్డీ�
Jalasoudha | గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.
Dharani portal: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ధరణి పోర్టల్ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సస్యశ్యామలమైన తెలంగాణ హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం