రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం షీ భరోసా సైబర్ల్యాబ్ ప్రారంభంలో డీజీపీ ఎం మహేందర్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య�
గజ్వేల్లో రికార్డుస్థాయిలో క్వింటాల్కు 8,759 గజ్వేల్/తాంసి/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 2: పత్తి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పైపైకి చేరుతున్నాయి. అనుకున్న దానికంటే అధికంగా ధరలు పలుకుతుండ�
తెలంగాణ రాష్ట్రం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని చాటుకున్నది. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఈ నెల 4, 5వ తేదీల్లో సమితి అనుబంధ సంస్థ అయి�
Highcourt | వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు.
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్పై 24,068 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ క
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ): వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే పీఎం – కుసుమ్ పథకంలో తెలంగాణ వారికి 30శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక యూనిట్ సోలార్ ఎనర్జీ ధర రూ.4.28కు పెంచాలన�
నర్సింగ్ విద్య | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నర్సింగ్ విద్య కు ప్రాముఖ్యత ఇచ్చారని కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్సిటీ బృందం సభ్యులు ప్రొఫెసర్ రాధ, జగిత్యాల నర్సింగ్ కళాశ
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
మూడు సెకన్లపాటు కంపించిన భూమి భయాందోళనలో ప్రజలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 31: ఉత్తర తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపా యి. పలు జిల్లాల్లో ఆదివారం సాయం త్రం 6:48 గంటల ప్రాంతంలో మూడు, నాలుగు స�
నేడు వనపర్తిలో శ్రీకారం: మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�