ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 85% కేంద్రానికే రాష్ర్టాలకు, ప్రైవేటుకు కలిపి 15 శాతమే: కేటీఆర్ కరోనాకు వ్యాక్సిన్లతోనే పరిష్కారం డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు
నిమ్స్లో ఉచిత చికిత్స | రాష్ట్రంలో కొవిడ్ సోకిన వైద్యులకు నిమ్స్లో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణే | దేశంలో కేంద్రం నుంచి అతి తక్కువ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణయేనని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
మూడు రోజుల్లో 1.4లక్షల మందికి వ్యాక్సిన్ : సీఎస్ సోమేశ్కుమార్ | స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.4లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సీఎస్ సోమేశ్కుమార్ త
మరింత కరెన్సీ ముద్రణకు ఇదే సరైన సమయం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి కొటక్ మహీంద్ర సీఈవో ఉదయ్ కొటక్ సూచన గత ఏడాదే ప్రధానికి ప్రతిపాదించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హెలి
ప్రతాపరెడ్డి సేవలను స్మరించుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాదిగా 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి (మే 28)ని పుర
గంటల్లోనే ట్వీట్లకు స్పందన హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నామంటూ ట్వీట్ చేసిన గంటల్లోనే ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ ఇతర రాష్ర్టాల ప్రజల నుంచీ ఆదరణ, అభిమానాన్ని చూరగొంటున్నారు. కరోనా కాలంలో వ�
విధుల్లో చేరిన జూడాలు వైద్యుల వైద్యం కోసం నిమ్స్లో ప్రత్యేక వార్డు వైద్యుల కుటుంబసభ్యులకూ ప్రత్యేక వైద్యసదుపాయాలు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్
తెలంగాణకు ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ ప్రశంసలు రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమతో కలిసి పనిచేయాలని కవితకు డబ్ల్యూఎఫ్పీ ఆహ్వానం హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగ�
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పద్యకవి, ప్రభుత్వ విశిష్ఠ పురసార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త జనగామ జిల్లాకు చెందిన వెలపాటి రామారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం సంతాపం ప్ర�
పరీక్ష సమయం 90 నిమిషాలే 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు జూలైలో పరీక్షలు, ఆగస్టులో ఫలితాలు కేంద్రానికి విద్యాశాఖ ప్రతిపాదనలు హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షలను ఈ ఏడాది రెండు షి�
64 దవాఖానలకు ప్రభుత్వం నోటీసులు తప్పుచేసినట్టు తేలితే అనుమతులు రద్దు ఈ నెలలోనే సగానికి తగ్గిన పాజిటివిటీ రేటు జ్వర సర్వేలో గుర్తించినవారంతా రోగులు కాదు ‘హైరిస్క్’ డ్రైవ్ కోసం 3.55 లక్షల టీకాల సరఫరా డీఎ�