మూడు సెకన్లపాటు కంపించిన భూమి భయాందోళనలో ప్రజలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 31: ఉత్తర తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపా యి. పలు జిల్లాల్లో ఆదివారం సాయం త్రం 6:48 గంటల ప్రాంతంలో మూడు, నాలుగు స�
నేడు వనపర్తిలో శ్రీకారం: మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
అఖిలపక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ కొత్తగూడెం, అక్టోబర్ 31: పోడు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర�
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ఇంద్రవెల్లి/కాగజ్నగర్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్కు పులి చర్మం తరలిస్తున్న ముఠాను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ డీఎఫ్వో రాజశేఖర్�
చింతలపాలెం, అక్టోబర్ 31: పులిచింతల ప్రాజెక్టులోని టీఎస్ జెన్కోలో అధికారులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ దేశ్యా నాయక్, అధికారులు ఆదివారం కేక్ కట్ చేసి సంబురాలు
Minister Saryavathi Rathod | మంత్రిగా తనకు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, తన నియోజక వర్గం డోర్నకల్ ఒక ఎత్తు అని, ఇక్కడి ప్రజలు అభివృద్ధి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు నెరవేర్చే విధంగా
Crime News | సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్కుమార్ సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే�
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
2022 చివరి నాటికి కొత్త కాన్సులేట్ భవనం అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మన్ ధన్యవాదాలు తెలిపిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణతో అమెరికాది బలమైన బంధమని హై�
Almaspur Incident | ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న కనకయ్యను ఉద్యోగం నుంచి తొలగించాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి బరిలో 30 మంది అభ్యర్థులు ఓటు వేయనున్న 2,37,036 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ కొవిడ్ నేపథ్యంలో 2 గంటల అదనపు సమయం అందరూ ఓటేయండి: ఎన్నికల సంఘం సీఈవో హైదరాబాద్/కర