DOST | డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 20
సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు టీ-ఏంజెల్ మూడో విడత కార్యక్రమం 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: టీ హబ్ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మీరు స్టార్టప్ను నిర్వహిస్తున్నారా? వ్యాపార నమూనా సిద్ధ�
సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 8 నుంచి ప్రారంభించాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. పోడు సమస్య పరిష్క�
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 5: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా, సాహిత్యవేత్త జలజం సత్యనారాయణ (82) గురువారం కన్ను మూశారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. విద్యారంగంపై మమకారంతో లిటిల్ స
భద్రాచలం, నవంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో శుక్రవారం మరోమారు గంజాయి పట్టుబడింది. ఎన్ఫోర్స్మెంట్ సీఐ సర్వేశ్వర్, భద్రాచలం ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మ�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆచార్య చందు సుబ్బారావు వార్షిక (2021) కళా పురస్కారానికి ప్రజా వాగ్గేయకారుడు, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు. ఈ నెల 8న విశాఖ పౌర గ్రంథాలయం హాల్లో ఈ పురస్కారా�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి చేర్చవద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం కోరింది. సంఘం ప�
హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలకు ఇక సత్వర పరిష్కారం లభించనుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. వ�
హైదరాబాద్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలుచేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. స్థానిక టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్ర�
Minister Jagadish Reddy | జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యపేట పట్టణం సుందరీకరణ జరుగుతున్న నేపధ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి కొత్త రోడ్ల ఏర్పాటకు శ్రీకారం చుట్టనున్నారు.
Srisailam Project | శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు కలిశారు.