ఇంటింటా పర్యవేక్షణ అద్భుతం తెలంగాణపై కేంద్రం ప్రశంసలు టీచర్ల సృజనాత్మక బోధనపై డాక్యుమెంటేషన్ పంపాలని సూచన హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలుచేస్తున్న ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ విద్యా�
గడువు పొడిగింపు | ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో 23 మంది మరణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు
చిరంజీవి | కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి