ఆస్క్ కేటీఆర్ | తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ట్విటర్ వేదికగా
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుం�
కరోనాపై పోరులో సర్కార్ సంకల్పం.. ప్రజల సంఘీభావం లాక్డౌన్కు స్వచ్ఛంద సహకారం.. 10 తర్వాత బయటకు రాని జనం నిర్మానుష్యంగా మారిన రహదార్లు పోలీసులు, మంత్రుల పర్యవేక్షణ బయటకు వచ్చినవారికి కౌన్సెలింగ్ ప్రభుత్�
జూలై 15 నాటికి కనీస స్థాయికి కొవిడ్ ఏపీ సర్కారుకు ఎస్ఆర్ఎం వర్సిటీ నివేదిక హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మే 30 నాటికి కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని గుంటూరు జిల్లా మంగళ
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపండిచ్పల్లి, మే 12 : తెలంగాణ విశ్వవిద్యాలయ మాజీ వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో బుధవారం తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తన స�
మంత్రి చొరవతో సూర్యాపేటలో వైద్యసేవలు భేష్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్ది శ్రీనివాస్యాదవ్ సూర్యాపేట టౌన్, మే 12 : కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన తనకు పునర్జన్మనిచ్�
ధరణి రిజిస్ట్రేషన్ల నిలుపుదల | రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు ధరణి రిజిస్ట్రేషన్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4723 కరోనా కేసులు నమోదయ్యాయి. 5695 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశం | తెలంగాణలో లాక్డౌన్ విధించిన క్రమంలో బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అత్యవసర సమావేశమైంది. జూమ్ యాప్ ద్వారా ఎస్ఎల్బీసీ చైర్మన్ ఓపీ మిశ్రా నేత