కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�
విద్యుత్తు సరఫరాకు కృషి చేయాలి ఉద్యోగులకు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పిలుపు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు విద్యుత్తు సంస్థల ఉద్యోగులందరూ మర
అర్చక సమాఖ్య విజ్ఞప్తి మేరకు నిర్ణయం: మంత్రి అల్లోల వేములవాడ టౌన్ /యాదాద్రి, మే 11: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను బుధవారం నుంచి మూసివేయనున్నారు. ఈ మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, వ�
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని టూరిస్ట్ ప్రదేశాలు, హోటళ్లు, కాటేజీలు మూసివేయనున్నారు. కరోనా రెండో వేవ్ నేపథ్యంలో సహజంగానే టూరిస్టులు రావడం లేదు. డిసెంబర్, జనవర
శరవేగంగా సచివాలయ నిర్మాణం లాక్డౌన్ వేళ.. ఆర్అండ్బీ యోచన హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్�
గ్రామంలోకి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఆదిలాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్
ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య మారేడ్పల్లి, మే 11: తెలంగాణలో లాక్డౌన్ కారణంగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు అన్ని రకాల పాస్పోర్టు సేవలను నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధ
రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్ట�
సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ ఆదేశం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో పెండింగ్ కేసులు తేలేవరకు అధిక ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీలను తెలంగాణ అడ�
వరంగల్ సబర్బన్, మే 11 : ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ది ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సం యుక్తంగా నిర్వహించిన గ్రీన్ ఉర్జా అవార్డు-2021 కు నార్తర్న్ పవర్ డిస్ట్రి బ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీ
తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్డౌన్ కొనసాగిం�
పెరిగిన ప్రయాణికుల రద్దీ | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి�
భద్రాచలంలో దర్శనాలు నిలిపివేత | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.