జిల్లాల్లో మరో 70 పారిశ్రామికవాడలుస్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమలకు ప్రాధాన్యత హైదరాబాద్, జనవరి 1 : జిల్లాల్లో ఉద్యోగావకాశాలను పెంపొందించడంతోపాటు హైదరాబాద్ నగరాన�
రాష్ట్రంలో 6 % పెరుగుదలడిసెంబర్లో రూ.3,760 కోట్లు హైదరాబాద్, జనవరి 1 : కరోనా మహమ్మారి నేపథ్యంలో మెజారిటీ రాష్ర్టాల్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పడిపోయిన సమయంలోనూ.. తెలంగాణ రాష్ట్రం 6 శాతం వృద�
రాష్ట్రంలో వారం నుంచి స్వల్ప పెరుగుదల పండుగల వేళ జాగ్రత్తలు తప్పదు బాధ్యతగా ఉంటే థర్డ్ వేవ్తో తక్కువ నష్టం హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తున్నది.
మహిళా సంఘాలకు తెలంగాణలోనే అధిక రుణాలు ఒక్కో సంఘానికి సగటున రూ.4.70 లక్షల రుణం రుణాల జారీ లక్ష్యం 12,046 కోట్లు. 72 శాతం జారీ వెయ్యి సంఘాలకు రూ.20 లక్షల చొప్పున రుణాలు జాతీయ రుణ జారీ సగటు రూ.2 లక్షలు మాత్రమే హైదరాబాద్,
మరో 317 మందికి కరోనా జీహెచ్ఎంసీలో 200 దాటిన కేసులు హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం 12 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీరిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు కాగా, ఇతర దేశాల �
ఈ విభాగంలో రాష్ట్రంలోని 13,737 గ్రామాలుదేశం మొత్తంలో తెలంగాణకు చెందినవే 52 శాతందేశానికి ఆదర్శంగా నిలిచిన మన పల్లె సీమలుపల్లె ప్రగతి ద్వారానే ఇది సాకారం: ఎర్రబెల్లిపంచాయతీరాజ్ సిబ్బందికి మంత్రి అభినందనలు �
మొదటి డోస్ 100% పూర్తి అభినందనీయం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఫిర్యాదులు, సలహాల కోసం రాజ్భవన్ ఎదుట బాక్స్ హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప�
పైండ్లెన ఐదు రోజులకే పెనువిషాదం ‘ఒడిబియ్యం’కు వెళ్లొస్తుండగా ఘటన ప్రమాదంలో అతని తండ్రి సైతం .. వేర్వేరుచోట్ల మరో 12 మంది మృతి కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగ
ఏడాదంతా శుభం జరగాలని భక్తుల పూజలు హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం అర్ధరాత్రి 2021కి వీడ్కోలు ప�
Rythu Bandhu | రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ఇంతై ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దాంతోపాటు రైతుబంధు నిధుల క�
Telangana | తెలంగాణలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై
CS Somesh Review on covid Conditions in Telangana | రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సం�
Telangana as a model for states in ODF | ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో ఔత్సాహిక అ
Liquor sales | కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.172 కోట్ల మేర మద్యం అమ్ముడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.76 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు అమ్ము�