కొత్తగా 5,186 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శనివారం రికార్డుస్థాయిలో డిశ్చార్జిలు నమోదయ్యాయి. ఒక్కరోజే 7,994 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులిటెన్లో తెలిపింద
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 8(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సోకిన వాళ్లకు హైదరాబాద్లోని స్వచ్ఛంద సంస్థ ‘సహజ ఫౌండేషన్’ ఉచితంగా మందులు అందజేస్తున్నది. పాజిటివ్ వచ్చి హోం ఐసొలేషన్లో ఉన్నవాళ్లకు వైద్యుల�
అబద్ధం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. శ్వాస తీసుకోకుండా పది సెకన్లు ఉండగలిగితే మీకు కరోనా లేన
మునుగోడు, మే 8 : నల్లగొండ జిల్లా మునుగోడు తాసిల్దార్ సీ సునంద కరోనాతో శనివారం మృతిచెందారు. గత నెల 15 నుంచి సెలవులో ఉన్న ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్గా తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్�
సెకండ్వేవ్ ఇంకా పీక్స్టేజ్కు చేరలేదు అంచనా కంటే రెండు వారాలు ఆలస్యం జూలై ఆఖరుకు సెకండ్ వేవ్ తగ్గుముఖం అప్రమత్తత, టీకాలతోనే థర్డ్వేవ్కు అడ్డుకట్ట ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర�
దేశంలో 76 శాతం మంది మాట ఇదే డోసుల్లేక తిరిగొచ్చారని సమాధానం వ్యాక్సిన్కు 77 శాతం మంది సిద్ధం ఏప్రిల్లో లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ‘మాకు తెలిసినవారిలో ఏ ఒక్కరికీ ఇప్
చరిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రాజసం ఉట్టిపడేలా ఉండే ఆర్ట్స్ కాలేజ్లోని సెల్లార్లో ఉండే డిపార్టుమెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు ఒక పెద్�
టీఆర్ఎస్ సీనియర్ నేత పరిపాటి రవీందర్రెడ్డిజమ్మికుంట, మే 8 : టీఆర్ఎస్ కన్నతల్లిలాంటిదని, పార్టీలో ఉంటూ ఎవరో మెప్పుకోసం విమర్శిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పరిపాటి రవీందర్రెడ్డ
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరులో కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇటీవల జరిపిన పరిశోధనల్ల్లో జైనశిల్పాలు లభించాయి. ఇందులో జైనుల సర్వతోభద్ర శిల్పంతోపాటు మహావీరుని �
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిద్దిపేట అర్బన్, మే 8 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజ�
కల్వరి టెంపుల్ ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్సీ కవిత. 100 బెడ్స్ కు ఆక్సీజన్ సరఫరా, 24గంటలపాటు అందుబాటులో వైద్యులు. ఉచితంగా వైద్యం, ఆహారం, మందులు సరఫరా కోవిడ్ కేర్ సెంటర్ గా మారిన మియాపూర్ కల్వరి టెంపుల్. త�
తెలంగాణలో 5186 కరోనా కేసులు | తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు.