నియమావళి, నిబంధనలు బేఖాతర్ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: ఎన్నికల నియమావళి, కొవిడ్ నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి మీటింగ్ నిర్వహించిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై సోమవారం కేసు నమోదు చేసినట్�
19 నామినేషన్ల తిరస్కరణ రేపటి వరకు ఉపసంహరణ హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశార�
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం. గాంధీ మొదలు ఎంతోమంది గొప్ప నాయకులు, మేధావులు గ్రామీణాభివృద్ధి ప్రాధాన్యాన్ని పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాం�
ఏర్పాట్లపై చినజీయర్స్వామితో సీఎం గంటన్నరకు పైగా సాగిన సమావేశం పూర్ణకుంభంతో వేదపండితుల స్వాగతం సీఎం దంపతులకు స్వామి ఆశీర్వాదం ఆశ్రమంలో సీఎం సహపంక్తి భోజనం హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలో�
నల్ల చట్టాలు వద్దని నిరసన తెలిపితే చంపుతారా? కేసీఆర్ ఇస్తున్న రైతుబంధును గుంజుకుంటున్న బీజేపీ గెల్లును గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విశిష్ట నాయకుడు మున
ఎన్ఐటీ వరంగల్లో వినికిడి లోపం, ప్రసంగ బలహీనత ఉన్న విద్యార్థుల కోసం ఒక అధునాతన యానిమేషన్ వర్క్షాప్ను నిర్వహించారు. దీనికి ఏథీరం( ATheorem ) యానిమేషన్
C TET | కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు విడతలుగా నిర్వహించే సీ టెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షపై టీ శాట్ నెట్వర్క్ ఛానెల్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీ�
Telangana | పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ.. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్త
Minister Niranjan reddy | నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం
సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలోనే తెలంగాణ టాప్ విద్య, వైద్యం, శాంతిభద్రతల్లో పెద్ద రాష్ర్టాలకంటే ముందు ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయటంలో మెరుగైన స్థితి యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో వెల్�
సింగరేణిలో సమృద్ధిగా బొగ్గు నిల్వలున్నాయి థర్మల్, హైడల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి భవిష్యత్తులోనూ నిరాటంకంగా కరెంట్ సరఫరా టీఎస్ జెన్కో పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నది విద్యుత్తుశాఖ మంత్రి �