నోరు తెరిస్తే అన్నీ అసత్యాలే లేని బంధుత్వాలతో ముడి నిజాలకు మసిబూసే యత్నం హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వాస్తవాలకు మసిబూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. లేని బంధుత్వాలు అంటగట్టడంలో సిద్ధహస్తుడు. నోరు త�
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చే వారు 14 రోజులపాటు తప్పనిసరిగా ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలని కేజ్రీవాల్ సర్కార్ గురువారం ప్రకటించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకు
అదే నెల 15 నుంచి ఫస్టియర్ వారికి 2021-22 విద్యాక్యాలెండర్ విడుదల హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ ఒకటి నుంచి బీటెక్ క్లాసులు ప్రారంభించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్య�
4వ రోజూ కొనసాగిన అధికారుల విచారణ అవి ముమ్మాటికీ దేవాదాయశాఖ భూములే మాజీ మంత్రి ఈటల కనుసన్నల్లోనే కబ్జాలు స్పష్టం చేస్తున్న దేవరయాంజాల్ ప్రజలు మేడ్చల్, మే 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ద�
పార్టీకి, నాయకుడికి లాయల్గా లేడు.. ప్రజలవైపు అసలే లేడు ఆస్తులు కూడబెట్టుకొనేందుకే మంత్రి పదవి వాడుకున్నాడు రాజకీయాలుచేసే హక్కులేదు.. ఆయన వెంట ఎవరూ వెళ్లరు మాజీమంత్రి మోత్కుపల్లి విమర్శ హైదరాబాద్, మే 6 (�
పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి సర్వంసిద్ధం ఖమ్మం ప్రతినిధి, మే 6 (నమస్తే తెలంగాణ)/ వరంగల్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఐదు మున్సిపాలిటీల పాలకవర్గాలు శుక్రవారం కొలువుదీరనున్నాయి. మొదట కార�
50% పేషంట్లు ఇతర రాష్ర్టాల వారే రాష్ట్రంపై ఇది ప్రభావం చూపుతున్నది టీకా, రెమ్డెసివిర్ సరఫరా పెంచండి రోజూ 2.50 లక్షల డోస్లు ఇవ్వండి ఫోన్లో ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ మే 6 (నమస్తే తెలంగాణ): రాష్
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్కు చేరుకున్నారు. 20 రోజులపాటు తన వ్యవసాయక్షేత్రంలో హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఏప్రిల్ 19న �
సాధారణంగా ఎక్కడైనా సరే ఒక క్యాబినెట్ మంత్రి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే.. ప్రతిపక్ష పార్టీలన్నీ అతనిపై దుమ్మెత్తిపోస్తాయి. పదవికి రాజీనామా చేయాలని పట్టుబడతాయి. సంబంధిత మంత్రిని డిస్మిస్ చేయ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో