హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య అరేరబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆ
యాదాద్రి: జిమ్మీ(పిల్లి) నీవెక్కడమ్మా.. అంటూ ఓ కుటుంబం ఆందోళనలో పడింది. 10 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి న పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో పిల్లలు స్కూల్ వెళ్లడం మానారు. కుటుంబ సభ్యులు అన్నం తినటం మానేశారు. ఇ
దేశవ్యాప్తంగా కులాలవారీ జనగణన జరపాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సామాజిక పరివర్తన కోరుకునే వారు స్వాగతించే పరిణామం. తగిన వివరాలు లేకుండా ఏ వర్గాన్నయినా అభివృద్ధి �
‘రానున్న ఎన్నికల గూర్చి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు! రాబోయే తరాల గూర్చి యోచించేవాడు రాజనీతిజ్ఞుడు’ అన్నారు పెద్దలు. దురదృష్టవశాత్తు కొంతకాలంగా ‘డబ్బుతో అధికారం! అధికారంతో డబ్బు అనేలా రూపాంతరం చెందినయ�
హంతకుడే ‘అయ్యో.. పాపం’ అని ఏడ్చినట్లుంది రాష్ట్రంలోని కొన్ని పార్టీల వ్యవహారం.తెలంగాణను నెత్తుటేర్లలో ముంచినవాళ్లు, అన్నిరంగాలను ఆగం చేసినవాళ్లు, ఇప్పుడే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదంటున్నరు. అమరులన�
తెలంగాణ గ్రామాలు యావత్ దేశానికే ఆదర్శం టీఆర్ఎస్ పాలనలో సకల సదుపాయాల కల్పన తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు, వైకుంఠధామాలు ప్రతి పంచాయతీకి ట్రాలీ, ట్యాంకర్తో ట్రాక్టర్ పచ్చదనం కోసం గ్రామాల్లో ప్రత్యేక గ�
రాష్ట్రంలో మొత్తం 27వేల ఆక్సిజన్ బెడ్లు దవాఖానల్లోని ప్రతి పడకకూ ఆ సౌకర్యం కరోనా మహమ్మారి గుణపాఠం నేర్పింది వైద్య వసతులను మెరుగు పరుస్తున్నాం హైదరాబాద్ నలువైపులా 4 హాస్పిటల్స్ అసెంబ్లీలో ముఖ్యమంత్ర�
నాటిన మొక్కలు బతుకకుంటే ఉద్యోగాలు పోతయని చెప్పినం మొక్కల్లో 90% చక్కగా బతికినయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటాలని, బతికించాలని విన్నపం చేస్తే వింటలే�
సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం సాధ్యంకాదు బీజేపీ నేతలవి బట్టేబాజ్, జూటా మాటలు నల్ల చట్టాలు వద్దన్న రైతులను చంపిన పార్టీ రాజేందర్ మోసపు మాటలు నమ్మవద్దు నా మాటలు అబద్ధమా? చర్చకు సిద్ధమా? పథకాలు వద్దంటున్నవారి
కేంద్రం ఇస్తున్నది ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులే అది ఎవరో చేసే మెహర్బానీ కాదు: సీఎం హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వాని
మీ కృషితోనే పల్లెల్లో ప్రగతి పరుగు వారికి గౌరవ వేతనం భారీగా పెంచాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గతం కంటే పల్లెలు బాగు పడ్డాయో లేదో సభ్యులు గుండెల మీద చేయి వేసుక�
కేంద్రం దొడ్డు ధాన్యం కొనబోమంటున్నది ఎంత మేర కొంటారో చెప్పాలని అడిగినం కేంద్రం నిర్ణయం కోసం వేచి చూస్తున్నం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో దొడ్డు ధాన్�