కొవిడ్ నిబంధనలకు అనుగుణం ఎన్నిక నిర్వహించాలి | కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేయర్, ఉప మేయర్, మున్సిపల్ చైర్పర్సర్ల ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సూచించారు. మేయర్, చైర్ప�
మేయర్లు, చైర్మన్ల ఎన్నిక | ఈ నెల 7వ తేదీన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు
నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు | రాష్ట్రంలో కరోనా నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. 859 పెట్రోలింగ్ వాహనాలు, 1,523 ద్విచక్ర
ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రోజుకు 90వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల అవసరార్థం గోదావరిఖనిలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించనున్నట్టు సింగరేణి స
ఆలోచింపజేస్తున్న తెలంగాణ పోలీస్ వీడియో హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ‘మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు..’ ఇదీ ఓ కానిస్టేబుల్ ఆవేదన. ‘నాకు రెండేండ్ల చిన్న పాప ఉంది.. అయినా..’ ఇది ఓ మహిళా కానిస్టేబుల్ మనోవేదన. ‘న�
కేంద్రం ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించింది.. మీరూ గుర్తించండి ప్రత్యేక క్యాంపుల్లో వ్యాక్సినేషన్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వానికి
ఉత్పత్తి చేయనున్న హైదరాబాదీ సంస్థ సీడీఎస్సీవో అత్యవసర అనుమతులు జారీ హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం హైదరాబాద్ కేంద్రంగా మరో ఔషధం ఉత్పత్తి కానున్నది. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ సంస�
ఒక్కరోజే 7,432 మంది డిశ్చార్జి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 70,961 నమూనాలను పరీక్షించగా, 6,876 మందికి పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం పేర్కొ�
కరోనా నేపథ్యలో ఈఎస్ఐసీ కీలక నిర్ణయం అన్ని ప్రైవేటు దవాఖానల్లో వైద్యానికి అనుమతి హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఈఎస్ఐ కార్డుదారులు, వారి కుటుంబసభ్యులెవరైనా రిఫరల్ లేకుండానే అన్ని ప్రైవేటు దవాఖానల్�
కరోనా ఉన్నా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు అన్నదాతకు అండగా నిలిచిన తెలంగాణ సర్కార్ యాసంగిలో భారీ దిగుబడి.. కల్లాల్లో ధాన్యరాశి రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా కేంద్రాల ఏర్పాటు మార్కెటింగ్, డబ్బు చెల్లింప�
మరోసారి అనుమతి | ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏండ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది.