పువ్వు గుర్తుకు ఓటేస్తే ధరల మోతే బతుకమ్మ, దసరా కు బీజేపీ ఏమిచ్చింది? టీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు ఇచ్చింది ఆ పార్టీ ఏంచేసిందో చెప్పి ఓట్లు అడగాలి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కమలాపూర్/ కమలాపూర్ ర�
సూర్యాపేటలో దేశంలోనే అత్యధిక ధర సూర్యాపేట, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ సీజన్లో పెసర్లకు అత్యధిక ధర పలుకుతున్నది. దేశంలో పప్పులకు డిమాండ్ పెరగడంతో మద్దతు ధరను మించిపోతున్నది. వారం రోజులుగా సూర్యాపేట �
హైదరాబాద్, అక్టోబర్ 6: హెల్త్, ఫిట్నెస్ సేవలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థలో ఒకటైన కట్.ఫిట్.. తెలంగాణలో తన వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లో సేవ�
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.50 లక్షల బీమా సౌకర్యం ఫలించిన రాష్ట్ర ప్రభుత్వ కృషి హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలన్న రాష
‘తెలుగు అకాడమీ’ కుంభకోణంలో కీలక సూత్రధారి హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీస్
ఎన్ఐఆర్డీ, సీఐపీఆర్ల మధ్య ఒప్పందం హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోని వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై శిక్షణ, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జాతీయ గ్రామీణాభివృద్�
కొండాపూర్, అక్టోబర్ 6 : తెలంగాణ హరిత నిధికి హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కొండా విజయ్కుమార్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. భవిష్యత్తు తరాలకు అతి గొప్ప సంపదైన సస్యశ్
సింగరేణి మరోసారి శ్రమజీవుల సంబురాల గనిగా మారిపోయింది. సంస్థ లాభాలలో 29 శాతాన్ని కార్మికులకు బోనస్గా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిని గని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న దసర�
దళిత సాధికారిత కోసం ‘దళితబంధు’ పథకాన్ని కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నిజానికి దీన్ని ‘పథకం’ అని అనుకోకూడదు. రాజకీయపార్టీలు అధికారంలోకి రావడానికి తాత్కాలిక ప్రయోజనాలపై దృష
Tiger mortality case: ములుగు జిల్లాలో పులి హత్యకు సంబంధించిన కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు గొత్తికోయలను ములుగు ఫారెస్ట్ అధికారులు
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలోకి తీసుకునే అంశాల పరిశీలనపై కేఆర్ యంబీకి నూతనంగా నియమితులైన సీఈలు శివరాజన్, ప్రసాద్లు, డీఈ త్రినాథ్లతో కూడిన బృందం నాగ