నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310.8 498 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16116 క్యూసెక్కుల నీటిని విడుదలను దిగు�
Satyavati Rathod: తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి అనేక రంగాల్లో రోల్ మోడల్గా నిలుస్తూ, మరెన్నో రంగాల్లో దిక్సూచిగా ఉంటోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తాజాగా అంగన్వాడీ టీ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అరుదైన కళలను గుర్తించి, కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నాని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీ
Krishna Tribunal | కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ �
Bathukamma | తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీశ్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగ బతుకమ్మ
మనకు ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయకున్నా పర్వాలేదు కాని అపకారం మాత్రం తలపెట్టకూడదు. మనకు మంచి చేసిన, జీవితాన్నిచ్చిన వారి పట్ల విశ్వాసంగా ఉండాలి. వారికెప్పుడూ మోసం తలపెట్టకూడదు. హుజూరాబాద్లో జర
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దయాకర్రావు | రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32316 క్యూసె క్కుల నీటిని దిగువకు విడుద�
Tungabhadra Water | తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీ�
TS Assembly | తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియ�
బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే