బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని సందర్శించే పర్యాటకుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వీరిని మోసంచేసే
Corona Update | తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
NGT | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై ఎన్జీటీ విచారణ ముగిసింది. తీర్పును రిజర్వ్ చేసినట్లు ఎన్జీటీ చెన్నై బెంచ్ ప్రకటించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై మహబూబ్నగర్లో
TS Legislative Council | పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం | తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును
తెలంగాణ జీఎస్డీపీ 11.7శాతానికి పెరుగుదల : మంత్రి హరీశ్రావు | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జీఎస్డీపీ 11.7 శాతం పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
ఖమ్మం : రెవిన్యూ డివిజన్ కార్యాలయ పరిధిలో ఉన్న వయో వృధ్ధుల సంరక్షణ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వయో వృద్దుల కోసం ప్రభుత్వం చేపట్టే వివిధ సం�
Gutha Sukhender reddy | బీజేపీ, కాంగ్రెస్ నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల తీరు చడ్డీ గ్యాంగ్లను తలపిస్తుందని, ఒకవేళ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని దోచుకుతింటారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా
బేగంపేట్ అక్టోబర్ 3: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా
ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఆదివారం జూరాల రిజర్వాయర్ నుంచి 5 గేట్లెత్తి నీటి విడుదల చేస్తున్నారు. 71వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరుకుంటుండగా 5 గేట్లు