హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపైనా దృష్టిపెట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని కొవిడ్
జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధ�
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో రెండు రోజులు వానలు | ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగా
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ
వివర్ణమైన ముఖంతో విలేకరుల సమావేశానికి.. నీళ్లు తాగి.. నీళ్లు నమిలి.. ప్రభుత్వం తీసుకుంటే ఒప్పు..నేను చేస్తే తప్పా: మంత్రి ఏ విచారణకైనా సిద్ధమంటూ రొటీన్ పొలిటికల్ డైలాగు అసైన్డ్ భూమి స్వాధీన యత్నంపై ఒప్ప�
రైతుల ఫిర్యాదుతో కదిలిన తేనెతుట్టె వీడుతున్న పాత అక్రమాల గుట్టు పౌర సరఫరాల మంత్రిగా ఉండగా ఆ శాఖలో భారీగా అవకతవకలు? వాటిలోనూ ఈటలకు పాత్ర! విచారణ ఖాయమన్న అధికారవర్గాలు హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగా�
అసైన్డ్ భూమికి ఈటల జమున పేరున పట్టా ఈటల నితిన్రెడ్డి పేరుమీదికి కోర్టు నిషేధించిన భూమి హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవద్దని పీవోటీ చట్టం-1977 స్పష్టంగా చెప్త
రెండో డోస్తో ప్రయోజనం తక్కువే యూరప్ దేశాల అధ్యయనంలో వెల్లడి విదేశాల్లో మారిన వ్యాక్సినేషన్ వ్యూహం మన దేశంలోనూ అధ్యయనం అవసరం ఎక్కువమందికి టీకాలు వేసే అవకాశం విజేతలకు ఒకే డోస్ వ్యాక్సిన్ ఇస్తే కరోన
మనం తినే ఆహార పదార్థాలతోనే కణాల శక్తిని పెంచుకునే అవకాశం హిమోగ్లోబిన్ పెంచుకోవడంతో తగిననంతగా ఆక్సిజన్ స్థాయి రోగనిరోధక శక్తి.. ఆక్సిజన్ స్థాయి! కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అ�
క్యాన్సర్ బాధిత మహిళకు రూ.1.03 లక్షల ఆర్థికసాయం ధర్మపురి, ఏప్రిల్ 30: క్యాన్సర్తో బాధపడుతున్న ఓ పేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అం డగా నిలిచారు. రూ. 1.03లక్షల సాయం చేసి ఔదార్యంచాటుకొన్నారు. వరంగల్ జిల్లా హన్మ�