Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా
ఆత్మకూరు: ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఆదివారం జూరాల రిజర్వాయర్ నుంచి 5 గేట్లెత్తి నీటి విడుదల చేస్తున్నారు. 71వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో జూరాలకు చేరుకుంటుండగా 5 గేట్లు
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేరక
ఆర్టీసీకి అభివృద్ధికి సలహాలు, సూచనలివ్వండి : సజ్జనార్ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రయాణికులే
హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకే నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల న�
Nalsa | భారత ప్రధాన న్యాయమూర్తి , జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాల మేరకు పేద ప్రజలకు ఉచిత న్యాయం అందించేందుకు పాన్-ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్రీచ్
dalitha Bandhu new Guidelines | దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 201 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను 589.50 (310.5560 టీఎంసీలు) నీరు
Janagama | పేద ఇంటి ఆడపడుచులకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరెలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి,
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ : జాతిపితా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మాదరిగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని త
Mahatma Gandhi | భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘన నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా�
Manjeera River | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్,