Covid Vaccine | తెలంగాణ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సాధ్యమైనంత వరకు అర్హత ఉన్న వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ను ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేస�
Irrigation Projects | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహార శైలికి ఈ లేఖ ఒక నిదర్శనం. సీడబ్ల్యూసీకి సమర్పించిన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప�
జమ్మికుంట: టీఆర్ఎస్ సర్కారుతోనే సంక్షేమం సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్క�
Telangana | తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ - కనెక్ట్ తెలంగా�
తెలంగాణలో వైద్యరంగం పురోగమిస్తున్నది ఎంఎన్జే దవాఖానలో నాణ్యమైన సేవలు భవిష్యత్తులో బీపీ, షుగర్ మాదిరిగానే క్యాన్సర్! మరింత అధునాతన చికిత్సా పద్ధతులొస్తాయి ఇమ్యూనోథెరపీ గేమ్చేంజర్గా మారింది ‘నమస�
హైదరాబాద్, సెప్టెంబర్ 29: మహీంద్రాకు చెందిన స్వరాజ్ ..రాష్ట్ర మార్కెట్లోకి కొత్త హార్వెస్టర్ను విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో విడుదల చేసిన ఈ హార్వెస్టర్.. వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతన
శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ను కలిసిన టీఎస్టీడీసీ చైర్మన్ | శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరన్ను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్
Hyderabad | తెలంగాణలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని, అక్టోబరు 4 నుంచి 18 వరకూ
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజ ర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.90 (311.7464 టీఎంసీ లు) మేర నీరు నిల్వ ఉంది. �
సామాన్యుడు, అందరిలో కలిసిపోతే తత్వం ఉన్నవాడు, విద్యార్థిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవాడు, పేద ప్రజల బాధలు తెలిసిన వాడు.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ అని వీణవంక ఎంపీటీసీలు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గె�
Madipalli Bhadraiah | నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సంద