హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�
మంత్రి జగదీష్రెడ్డి | ఎటువంటి అలజడులకు, అరాచకాలకు తావు లేకుండా గాంధీ చూపిన మార్గానికే వన్నె తెచ్చిన యోధుడు సీఎం కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ పిపాసే|
వయోభారం, కరోనాతో మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ తొలి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కట్టుబడి ...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | గతంలో 24 లక్షల ఎకరాల్లో పంట పడితే, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోటి 30 లక్షల ఎకరాల్లో పంట పండిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రోజువారీ కేసులు పది వేలు దాటాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,122 మంది మహమ్మారి బారినపడ్డారు. కొత్తగా 6446 మంది బాధితులు కరోనా నుంచి కోలుకు�
రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
ఎందరు వచ్చినా వరంగల్లో టీఆర్ఎస్దే గెలుపు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 26: అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేసే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటెయ
6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీ కూడా అధికారులకు మంత్రి తలసాని ఆదేశం హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): వివిధ నీటి వనరుల్లో ఈ సంవత్సరం 90 కోట్ల చేప పిల్లలు, 6 కోట్ల రొయ్య పిల్లల పంపిణీకి చర్యలు తీసుకోవాలని మంత�
మే 31 వ తేదీ వరకు పాఠశాలలు,ఇంటర్మీడియట్ కాలేజీలు బంద్ 1-9వ తరగతి వరకు అందరూ పాస్ పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్ 53,79,388 మంది విద్యార్థులకు లబ్ధి సెలవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష మంత్రి సబితాఇంద్