వేసవి సెలవులు | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..
వెబినార్ ద్వారా అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు నమస్తే తెలంగాణ నెట్వర్క్: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీ య స్థాయిలో ఇచ్చే పురస్కారాలకు ఎంపికైన స్థానిక సంస్థలకు శన�
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వయసుతో సంబంధం లేదు: సీఎం 4 కోట్ల మందికి రూ.2500 కోట్ల ఖర్చు ప్రజల ప్రాణం కంటే డబ్బు ముఖ్యంకాదు ఇప్పటివరకు 35 లక్షల మందికి టీకాలు వ్యాక్సినేషన్ అమలుకు జిల్లాకో ఇంచార్జ�
జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం సందర్భంగా న్యాయవాదుల మిఠాయిల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనక�
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు | రాష్ట్రంలో మూడు రోజుల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందని, ఇటీవల తనను కలిసినవాళ్లంతా పరీక్ష చేయించుకోవాలని మంత్రి త�
హైదరాబాద్ : ఈ నెల 1 నుండి 17 వరకు జరిగిన కుంభమేళాలో రాష్ట్రం నుంచి పాల్గొన్న వారందరూ తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు తెలిపారు. కచ్చితంగా 14 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూ�