హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గురువారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని, పరీక్ష చే�
జీహెచ్ఎంసీ | రాష్ట్రంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా కరోనా కోరలు చాస్తోంది.
ప్రయాణాలు వద్దు | కరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు అని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
కొత్త జోనల్ వ్యవస్థ తెలంగాణ సాధించిన విజయంమంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు కేంద్రం ఆమోదం తెలపటం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని ఐటీ, ప�
20 మంది మృతి.. 46 వేల మందికి చికిత్స ఒక్కరోజే 1.30 లక్షల నమూనాల పరీక్ష హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం రికా�
హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.
రాత్రి 9 వరకే సిటీ బస్సులు 6.30 నుంచి 7.45 వరకు మెట్రో సేవలు క్లబ్లు, పబ్లు, థియేటర్లు బంద్ బోసిపోనున్న నైట్ బజార్లు సిటీ నైట్ కల్చర్కు కొన్నాళ్లు బ్రేక్ వేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడంతో �