తెలంగాణలో నైట్ కర్ఫ్యూ | ఈ కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలతో పాటు మీడియా, పెట్రోల్ బంక్లకు మినహాయింపు ఇచ్చారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు రాత్రి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 705 మందికి వైరస్ కరోనా, ఇతర కారణాలతో 15 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4,009 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర కారణాలతో 14 మంది మర�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 743 15 మంది మృతి, 37 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతమైంది. రోజువారీ కేసుల సంఖ్య 5 వేలు దాటింది. మరోవైపు కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్య�
పర్యాటక అభివృద్ధి సంస్థ పరిశోధనాధికారి కావూరి శ్రీనివాస్శర్మ హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు తెలంగాణ. నిజాం కాలంలో నిర్లక్ష్యానికి గురై.. ఉమ్మడి రా�
చివరిరోజు 2,871 దాఖలు.. మొత్తం 3,630 నేడు నామినేషన్ల పరిశీలన: ఎస్ఈసీ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మినీ పురపోరులో నామినేషన్లు పోటెత్తాయి. చివరిరోజైన ఆదివారం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు
అమరావతి : కరోనా దృష్ట్యా ఈ నెల 21న జరిగే శ్రీరామ నవమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించాలని ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. అదేవిధంగా ఆలయా�