హైదరాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా షీటీమ్స్ సిబ్బంది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణపై నిర్వహిస్తున్న మూడ్రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం రెండోరోజ
నామినేషన్లు షురూ | రాష్ట్రంలో 2 నగర కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.
ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ వాయిదా.. ఫస్టియర్లో అందరూ పాస్ ఎంసెట్లో ఇంటర్ 25% వెయిటేజీ ఉండదు.. సర్కారు నిర్ణయం వరుసగా రెండో ఏడాదీ దెబ్బకొట్టిన కరోనా ఆబ్జెక్టివ్ క్రైటీరియాతో పదో తరగతి ఫలితాలు సీబీఎస్ఈ �
ముచ్చట గొలిపే వన్నెలు, మిరుమిట్లు పంచే అందాలతో హొయలు పోయే సైబీరియన్ పక్షులు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలో కొద్ది రోజులుగా సందడిచేస్తున్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అం
చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ అందరికీ గ్రోత్ మానిటరింగ్ కార్డులు పోషకలోపం ఉంటే ఔషధాల పంపిణీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఐదేండ్లలోపు పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలను నిత్యం పర్యవేక్షిస్తూ..
పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం, మిర్చి పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాలు ఆగడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులక�
ఏడు చోట్లా టీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతామన్న విశ్వాసం అభివృద్ధి.. సంక్షేమమే ఎజెండా సమరానికి గులాబీ సేన సిద్ధం కేసీఆర్కు ద్విదశాబ్ది కానుక అందిస్తామంటున్న శ్రేణులు హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగ�
హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. మే 17వ తేదీ నుండి జరగాల్సిన పదో తర