కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
ప్రతి నియోజకవర్గానికో స్టడీ సెంటర్ జూన్ రెండు లోగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం ఆ దిశగా చర్యలు చేపట్టిన అధికారులు పేద విద్యార్థులకు తప్పనున్న ఆర్థిక భారం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పట్నం బాట ప�
ఎస్సారెస్పీ ఆయకట్టులో నిండిన చెరువులు సూర్యాపేట జిల్లాలోని 9 మండలాల్లో నీలి విప్లవం ఉచిత చేపపిల్లల పంపిణీతో పెరిగిన మత్స్య సంపద మూడేండ్లలో రూ.120 కోట్లకుపైనే ఆదాయం సూర్యాపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ప్�
కొండపోచమ్మసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలా లు తొమ్మిదో రోజూ పరుగులు తీశాయి. తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 9 చెక్డ్యామ్లు, 4 చెరువులను, మెదక్ జిల్లాలో 12 చెక్డ్యామ్లను గంగమ్
పలు జిల్లాల్లో పంటలకు నష్టం నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 14: కర్షకుడి నెత్తిపై అకాల వాన పిడుగుపడింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకా
ఆయన సేవలను స్మరించుకున్న రాష్ట్రం పండుగలా రాజ్యాంగ నిర్మాత జయంతి హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు తెలంగాణ రాష్ట్రం ఘనంగా నివాళులర్ప
దివ్యాంగులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం �
రెండు రాష్ర్టాలకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన జరిగి ఏడేండ్లయినా ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల విభజన ఎందుకు చేయలేదని రెండు రాష్ర్టాల బోర్డులను హైకోర్టు ప్రశ్నించ�
పండుగరోజూ 72 వేలకు పైగా పరీక్షలు 8 మంది మృతి.. 25 వేల మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం ఉగాది పండుగ రోజు సైతం 72,364 వైరస్ నిర్ధారణ పరీక్షలు న�