Malavat Poorna | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ గురువారం ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన 'పూర్ణ' పుస్తకాన్ని మం�
Telangana | తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి
Bhadradri Kothagudem | మైనర్పై అత్యాచారం కేసులో ఓ నిందితుడికి మూడేండ్ల 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జిల్లా మొదటి అడిషనల్ జడ్జి పీ చంద్రశేఖర్ రెడ్డి తీర్పును వెలువరించారు. మణుగూరుకు చెందిన ఎస్కే మహబూబ్ అల�
Omicron | తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మ�
రాష్ట్ర సగటు జలమట్టం 4.97 మీటర్లుగా నమోదు కనిష్ఠ నీటిమట్టం హనుమకొండలో 2.67 మీటర్లు గరిష్ఠ నీటిమట్టం సంగారెడ్డిలో 8.30 మీటర్లు నవంబర్ నెల నివేదికలో భూగర్భజల శాఖ వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ర�
యాసంగిలో ఎంత కొంటామో చెప్పలేమన్న కేంద్రం పాత లెక్కలే మళ్లీ చెప్పి రైతులను ఏమార్చే ప్రయత్నం మూడ్రోజులుగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన రైతుల పక్షాన చేస్తున్న పోరాటంపై కేంద్ర పెద్దల అసహనం పార్లమ�
నిధులు సమీకరించిన మూడు సంస్థలు హైదరాబాద్, డిసెంబర్ 1: నిధులు ఆకట్టుకోవడంలో హైదరాబాదీ స్టార్టప్లు దూసుకుపోతున్నాయి. వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ స్టార్టప్లలో పెట్
జాతీయ మాంస పరిశోధన కేంద్రం డైరెక్టర్ బర్బుద్దే ప్రశంసలు మాంసాహారులు, సగటు వినియోగం ఇక్కడే ఎక్కువ విదేశాలకూ తెలంగాణ నుంచి ఎగుమతులు మాంసం వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి కోసిన రెండు గంటల్లోనే మ
లావణ్య ఆలోచనలు కళాత్మకంగా ఉంటాయి. ఆ విషయాన్ని తొలుత భర్త లక్ష్మణ్ గుర్తించాడు, ప్రోత్సహించాడు. ఇంకేముంది, కులవృత్తికి ప్రవృత్తి తోడైంది. పద్దెనిమిది సంవత్సరాలుగా వెదురుతో కుదురైన కళాకృతులకు జీవం పోస్�
Sirivennela | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం ఉదయం సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిరివెన్నెల పార్థి�
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడుగుతున్న పలు ప్రశ్నలకు కే�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని మమత దంత వైద్యశాలలో ఈ నెల 3,4,5తేదీల్లో జాతీయ స్థాయిలో దంత వైద్యంపై సెమినార్ జరుగనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్రెడ్డి, మమత దంత కళాశాల డీన్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వ�