ఎమ్మెల్సీ కవిత | కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. శనివారం రాత్రి వరకు 3 వేలకుపైగా నమోదవగా, తాజాగా అంతకంటే వెయ్యి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకిం�
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆదివారం సాయంత్రం ఆయన #AskKTR పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్త�
ఒక్కరోజే 1.15 లక్షల కరోనా టెస్టులు 20 వేల మందికి అందుతున్న చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని ప్రభుత్వం పక�
అందుబాటులోకి మరో 10 వేల పడకలు ప్రైవేట్లో 50% బెడ్స్లో ప్రభుత్వ ధరలకే వైద్యం అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 97 శాతం మందిలో కరోనా లక్షణాలు లేవు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్, ఏప్రిల్�
బాంబులతో దాడులు ఎవరి హయాంలో.. మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా నల్లగొండ, ఏప్రిల్ 10: గడీలు, దొరల పాలన పులివెందులలోనే ఉన్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని �
ఒక్కరోజే 1.11 లక్షల పరీక్షలు 17,791 మందికి చికిత్స హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపుచేసింది. శుక్రవారం ఒక్కరోజే 1,11,726 మందికి టెస్టులు నిర్వహించగా, 2,909 మందిక�