కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ | కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం జరుగనుంది. హైదరాబాద్లోని జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి భేటీ నిర్వహించనుంది.
వర్ష సూచన | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది.
బోథ్, ఏప్రిల్ 8: గ్రామానికి ప్రజాప్రతినిధురాలైనప్పటికీ పొట్టకూటికోసం కూలీ పనులకు వెళ్తున్నారు ఆదిలాబాద్ జిల్లా బోథ్-3 ఎంపీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ రజియాబేగం, ఆమె భ
బయటి నుంచి కొనాల్సిన పనిలేదు జెన్కో సీఎండీ ప్రభాకర్రావు నందికొండ, ఏప్రిల్ 8: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని వనరులను వినియోగిస్తూ మిగులు విద్యుత్తు ఉత్పత్తిని చేపడుతున్నామని, ఇతర రాష్ర్ట�
30 వేల కోట్లతో హైదరాబాద్లో రెండు ప్రాజెక్టులు ఈ ఏడాది మరో 8 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు హైదరాబాద్, ఏప్రిల్ 8: రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగ ముఖ చిత్రాన్ని మార్చేసిన మై హోమ్ గ్రూపు మరో చరిత్రను సృష్టి�
2020-21లో రాష్ర్టానికి రూ.20 వేల కోట్లు హైదరాబాద్, ఏప్రిల్ 8: గత ఆర్థిక సంవత్సరం (2020-21) తెలంగాణకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) రూ.20,549 కోట్లను అందించింది. రాష్ట్రంలోని రైతులకు పంట రుణాలు, టర్మ�
మంత్రి సత్యవతి రాథోడ్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ దేశానికే తలమానికంగా నిలిచిందని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధ్దిదారులకు సమర్థంగా �
తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇవ్వాలని
కరోనా కేసులు| రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు
గురుకుల సెట్ | కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ గురుకుల సెట్ వాయిదా పడింది. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాల కోసం నిర్వహించ�
రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతాం 30% ఫిట్మెంట్తో సంతోషంగా ఉన్న ఉద్యోగులు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోలు హైదరాబాద్ గన్పార్క్ వద్ద అమర�