దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో జాబ్మేళా3400 దరఖాస్తులు.. 1465 మంది హాజరు..సమయాన్ని వృథా చేయకండి..దేశానికి ఆదర్శంగా నిలవండియువతకు సీపీ అంజనీకుమార్ దిశానిర్దేశంచాంద్రాయణగుట్ట, నవంబర్ 27 : దక్షిణ మండలం పోలీసు�
అడవి.. అంటేనే ఆనందం. అడవి.. అంటేనే స్వేచ్ఛకు ప్రతిరూపం. అందుకే, అడవి తల్లి ఒడిలో మరింత స్వేచ్ఛగా విహరించేందుకు ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’లో వాలిపోయాం. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, పచ్చని ప్రకృతిలో సేదత�
భజన సంప్రదాయం తెలంగాణ సొత్తు! భక్త రామదాసు సంకీర్తనలు భజన సాహిత్యానికి ఊపునిచ్చాయి, ఉత్సాహాన్ని తెచ్చాయి. కానీ, క్రమంగా ఈ సనాతన సంప్రదాయం అంతరించిపోతున్నది. అందుకు ప్రజలనిర్లిప్తతా ఓ కారణమే. కానీ, సిద్ది�
Telangana | తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులు హా�
శ్రీశైలం నవంబర్ 27 : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం చివరివారం స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. శనివారం త
Telangana | ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని, ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా వైద్యాధికారులు కృషి చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ
Nallagonda | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా మహిళా సమాఖ్య �
Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో
Deepawali | తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ వారి ఆధ్వర్యంలో జ్యురీచ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 21న నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు ప్రజలందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు. తెల�
Oil Farm | యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
Telangana | కొవిడ్ కొత్త వేరియంట్పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్రావు సమావేశం కానున్నారు. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ
NAC | హైటెక్ సిటీలోని న్యాక్( నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)లో కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్�