ఒక్కరోజే 74,274 నిర్ధారణ పరీక్షలు టెలిమెడిసిన్ కోసం డయల్ 104 ఫిర్యాదులకు వాట్సాప్ 91541 70960 హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా
అత్యవసమైతేనే బయటకు రావాలి | వచ్చే 4 వారాల్లో కరోనా వ్యాప్తి తీవ్రరూపు దాల్చే ప్రమాదముందని, జనం అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు.
పెద్దపల్లి: తెలంగాణ వ్యాప్తంగా సెల్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించినందుకు నాయి బ్రాహ్మణ సేవా సంఘం బుధవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఘనంగా సన్మానించింది. పెద�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగ�
తెలంగాణ అస్తే ఏమొస్తది? గీ కొట్లాటలెందుకు అని అన్నరు అప్పుడు! కానీ ఇప్పుడు సూడుండ్రి.. కన్నీరు కారిన చోటే గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాలే ఎండల్లో కూడా గోదారమ్మ పొంగి పొర్లుతోంది.. బీడు బారిన పొ�
కేంద్ర హోంశాఖ సమీక్ష | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశాల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ బుధవారం సమీక్ష నిర్వహించను�
కేటీఆర్ | తెలంగాణ వస్తే ఏమొస్తది? అని ప్రశ్నించిన వారికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధీటైన సమాధానం ఇచ్చారు. నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ నేడు
కరోనా కేసులు | రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1914 పాజిటివ్ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్�
ఎస్ఈసీ | తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది.
సర్వతోభద్ర ఆలయంగా గుర్తింపు వెలుగులోకి తెచ్చిన అమెరికా పురాతత్వ పరిశోధకుడు వాగనర్ వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాలుగు దిక్కులా 30 అడుగుల ఎత్తయిన భారీ తోరణ ద్వారాలు.. లోపల నాలుగు నంది మండ�
సమాన పనికి సమాన వేతనం ఘనత కేసీఆర్దే టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ నేడు సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర ప్రారంభం జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం కల్పి�
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్కు న్యాయశాస్త్రంలో అత్యున్నత పరిశోధన డిగ్రీ దక్కింది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఆయనకు మంగళవారం ఎల్ఎల్డీ డిగ్రీని ప్రదా
సామాన్యుడిని సన్మానించిన సీపీ సజ్జనార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): అది రాంచంద్రాపురం పోలీసుస్టేషన్ పరిధి. ఈ నెల 4న ఆదివారం అంగడి జరుగుతున్నది. కూరగాయల కోసం ఓ వృద్ధురాలు రద్దీలో ని�
ధాన్యం సిరుల తెలంగాణ | కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణ.. రెండు కోట్ల టన్నుల ధాన్యం సిరుల తెలంగాణగా మారుతున్నది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 2.28 కోట్ల టన్నుల ధాన్యసిరులు పండనున్నాయని అంచనా