ఉన్నత విద్యాసంస్థల్లో ఆదివాసీ పిల్లలకు సీటు ఫీజులు కట్టడానికి అడ్డొస్తున్న ఆర్థిక ఇబ్బందులు సాయం కోసం కొలవార్ గిరిపుత్రుల అభ్యర్థనలు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): అక్షరమంటే తెలియన
అక్రమంగా తరలిస్తున్న అక్కడి వ్యాపారులు అడ్డుకుంటున్న పోలీసులు ఉండవెల్లి, నవంబర్ 26: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఏపీకి చెందిన కొందరు మిల్లర్లు, వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని ఇక్క�
మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజ�
రూ.2,250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంతో టాటా చర్చలు న్యూఢిల్లీ, నవంబర్ 26: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న టాటా గ్రూప్ మరో కొత్త ప్లాంటు ఏర్పాటుకు సన్నద్�
శాశ్వత పరిష్కారం దిశగా పని చేయాలి ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష కుత్బుల్లాపూర్, నవంబర్26: నియోజకవర్గంలోని లోత ట్టు ప్రాంతాల్లో నాలాల సమస్యలు �
తెలంగాణొచ్చింది.. తెల్లగోలుగా బతుకుతున్న. నేనొక్కన్నే కాదు.. నాతో పాటు రాష్ట్రంలున్న 23 వేల మంది కరెంటు కార్మికులు తెలంగాణొచ్చినంక తెల్లగోలుగ బతుకుతున్నరు. తెలంగాణ రాకముందు సిమ్మసీకట్ల మగ్గిన మా జీవితాల�
కుత్బుల్లాపూర్, నవంబర్26: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజిం�
పంజాగుట్టలో రూ.3.5కోట్ల తో నిర్మాణం తప్పనున్న పాదచారుల తిప్పలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న అధికారులు నవంబర్ 26 : పంజాగుట్ట సర్కిల్ అంటే ఓ ట్రాఫిక్ వలయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్-మెహిదీపట్నం,
అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు 8 స్కూళ్లలో బాల, బాలికలకు మరుగుదొడ్లు 18 స్కూళ్లకు మేజర్ మరమ్మతులు ప్రభుత్వ పాఠశాలలో తీరనున్న సమస్యలు సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత బేగంపేట్ నవంబర్ 26: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవార
ఖైరతాబాద్/బంజారాహిల్స్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 26 : చర్చలు లేకుండా పార్లమెంట్లో బిల్లు పాసైతే అది ముందుకు సాగదని, రైతు చట్టాల విషయంలో అదే జరిగిందని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి అన్న�
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి�
న్యూఢిల్లీ : తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు స్పష్టం చేశారు. ద�
Uppal Bhagayat | జంటనగరాలు, శివారు ప్రాంతాల డెవలపర్స్, బిల్డర్లు, చిన్న, పెద్ద రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి కోరిక మేరకు మరోసారి ఉప్పల్ భగాయత్ ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ నెల