ఎండుతున్న పొలాలకు కొండపోచమ్మ నీళ్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు వెల్లడి యావాపూర్లో పొలాలు,చెక్డ్యాంలు పరిశీలన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో గుంట భూమి కూడా ఎండిపోకుండా చూడటమే ముఖ్యమంత్రి కేసీ�
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు ఆయకట్టు పెరుగటంతో వట్టెం రిజర్వాయర్ నుంచి సరఫరా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి నిరంజన్రెడ్డి సమీక్ష పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం హైదరాబా�
ధర్మారం/రామడుగు, ఏప్రిల్ 4: కాళేశ్వర గంగ పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నందిమేడారంలోని నంది పంప్హౌస్ నుంచి రెండు మోటర్ల ద్వారా ఎగువకు ఉరకలు వేస్తున్నది. గత నెల 28న పంప్హౌస్లో మోటర�
ముందుగా అందుబాటులోకి క్రూయిజ్బోట్ ప్రణాళిక సిద్ధంచేస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుతాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కా
మంత్రి ఈటలతో గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వాకబు 4 సూత్రాలతో వైరస్ నుంచి రక్ష:మంత్రి ఈటల హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకం
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్ర
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 320 కేసులుహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిపోతున్నది. శనివారం 62,973 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,321 మందికి పాజిటివ్గా తేలినట్ట
విద్యాశాఖ సర్వేలో వెల్లడిహైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 1,174 ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఇటీవల ఓ
సంఖ్య ఎక్కువున్న స్కూళ్లకే హెచ్ఎం పోస్టు విద్యాశాఖ కసరత్తు.. ప్రతిపాదనలు సిద్ధం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ (హెచ్ఎం) పోస్టును మంజ
సెలూన్లూ.. దోభీఘాట్లకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ..
తెలంగాణకు వర్ష సూచన | రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని మంత్రులు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి
తెలంగాణ కరోనా కేసులు | రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,321 పాజిటివ్ కేసులు నమోదయ్యాని వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్లో తెలిపింది.