ఉంటే చూసొద్దామని కాంగ్రెస్, బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్ కాంగ్రెస్ పాలనలో ఇండ్లకు మూడుచెర్ల నీళ్లు తాగించిండ్రని విమర్శలు ఆరున్నరేండ్లలో కేంద్రానికి పన్నులు రూపంలో తెలంగాణ రూ.2.75 లక్షల కోట్లు కట్ట
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నది. శుక్రవారం 59,705 నమూనాలను పరీక్షించగా, 1,078 పాజిటివ్ కేసులు నమో
ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ఈ ఎండాకాలంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని అన్ని జిల్లాల్లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా జరిగేలా చర్యలు �
భారతదేశం వ్యవసాయ దేశం. పల్లెప్రాంతాల్లో నివసించే రైతులు వాడే సామెతల్లో, ‘వ్యవసాయానికి సంబంధించి’ అనేకం వాడుకలో ఉన్నాయి. కొన్ని పంటలకు కొన్ని ‘కార్తులు’, అపకారం కలిగిస్తాయి. అరిగ పంటకు చిత్తకార్తె దాటిత�
సీఎంను కలిసిన ప్రదీప్ సింగ్ ఖరోలా | కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్లో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది
పుదుచ్చేరి: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది ఆమెకు టీకా ఇచ్చారు. పుదుచ్చేరి
రూ.52 వేల కోట్లు వసూలు మార్చిలో 30.28% వృద్ధిరేటు స్పెషల్ డ్రైవ్లతో సత్ఫలితాలు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. గతంలో ఎన్నడూ లేని