సెలూన్లకు కరెంట్ ఫ్రీ | రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు
పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు మార్చి 30వ తేదీనుంచే వారికీ వర్తింపు హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వ�
హైదరాబాద్లో మరో ఆర్యూబీ రెడీ కూకట్పల్లి-హైటెక్సిటీ మధ్య నిర్మాణం ఈ మార్గం ఇకపై సిగ్నల్ ఫ్రీ నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరాన�
రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల అద్భుత ప్రతిభ ఔరా అనిపించే వర్కింగ్ మోడళ్లకు రూపకల్పన ఇన్స్పైర్ జాతీయ ఎగ్జిబిషన్కు 33 మంది ఎంపిక హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):పువ్వు పుట్టగానే పరిమళించ�
కరోనా వ్యాప్తితో వ్యాక్సిన్కు డిమాండ్ ఏ మందు మంచిదంటూ ఆరాలు పంపిణీ కేంద్రాలు పెంచిన ప్రభుత్వం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాకు డిమాండ్ పెరుగుతున్నది. మొదట్ల�
పబ్బం గడుపుకొనేందుకే విపక్షాల డ్రామా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్నాయక్ రూ.లక్ష సాయం గూడూరు, ఏప్రిల్ 4: ఉద్యోగం రాలేదనే బాధతో ఆత్మహత్యకు పాల్పడిన సునీల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని వ
రికార్డు స్థాయిలో ఎస్హెచ్జీలకు రుణాలు 4.68 లక్షల గ్రూపులకు రూ.14,451 కోట్ల అప్పు రికవరీ రేటు 98 శాతంతో బ్యాంకుల ఉత్సాహం హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ
సెలూన్లకు ఉచిత కరెంట్పై హర్షం వ్యక్తంచేసిన మంత్రి ఈటల కృతజ్ఞతలు తెలిపిన టీఆర్ఎస్ నేత కిశోర్ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలోని క్షవర వృత్తిశాలలు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు ఉచిత వి
50 వేల మందికి శిక్షణ, రుణాలు ఇప్పించనున్న సెర్ప్హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలను ఎంటర్ప్రైజెస్గా తయారుచేయడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్ర�
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ‘మల్లారెడ్డి’ విద్యార్థిని ఘనత రూ.8 లక్షల వార్షిక వేతనం ఆఫర్చేసిన డీబీఎస్ బ్యాంక్ మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 4 : సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని అసాధారణ ప�
ఆయన సేవలు సదా అనుసరణీయం: సీఎం కేసీఆర్హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దేశ మాజీ ఉపప్రధాని, కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ ఆదర్శాలు సదా అనుసరణీయమని �