నకిలీలను అరికట్టే దిశగా విత్తనాభివృద్ధి సంస్థ చర్యలు హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రతి విత్తన ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ను ముద్రించాలని తెలంగాణ విత్తనాభివృద�
చినజీయర్ స్వామి సూచన ముషీరాబాద్, ఏప్రిల్ 1: గ్రామస్థాయి నుంచి గోమాత పరిరక్షణ జరిగితేనే భూ మాత పచ్చదనంతో పరిఢవిల్లుతుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. గో సంతతిని పెంపొందించేందుకు ప్రభుత్వాలు ప�
ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదుతప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: సోమేశ్కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్ విధించడం లేదని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాం�
రాష్ట్రంలో భారీగా పెరిగిన భూగర్భ జలాలునివేదిక విడుదల చేసిన భూగర్భ జలవనరుల శాఖ హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది. ఒకప్పుడు దుర్భిక్షంగా కనిపించిన ప్రాంతాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూల�
ముంబై: మార్ట్గేజ్ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్..పలు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీరేట్లు మార్చి 30 నుంచి అమల
2020-21లో 72.35 శాతం నమోదు69.87 శాతంతో రెండోస్థానంలో ‘సింగరేణి’ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలు అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తోముందంజలో ఉన్నాయి. 20
ప్రాజెక్టుల నిర్మాణం : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో రైతులకు వ్యవసాయ చైతన్యం వస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.