వ్యాక్సిన్ తీసుకున్న అర్హులైన 250 మంది ముథోల్, ఏప్రిల్ 14: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం కారేగాంలో 45 ఏండ్లు దాటినవారంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో 272 కుటుంబాలు, 1,001 మంది జనాభా ఉ
కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ దవాఖానలు బాధ్యతగా ఉండాలె చివరి నిమిషంలో గాంధీకి పంపొద్దు వైరస్ తీవ్రంగా ఉన్నది.. నిర్లక్ష్యం తగదు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక ప్రతి�
మాస్క్ మస్ట్ | కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నదని, ఇంట్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు స్పష్టంచేశారు
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో గ్రామ పంచాయతీలలో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రం ప్రకటించింది. కేంద్ర పంచాయతీరాజ్�
కరోనా కేసులు పెరిగే అవకాశం | రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.
వర్షాలకు అవకాశం | రాష్ట్రంలోని పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అంబేద్కర్| అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగ�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �
రీజినల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ సిద్ధమవుతున్నది. మొత్తం గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్గా తుదిరూపు దిద్దుకుంటున్నది. సంగారెడ్డి నుంచి భువనగిరిదాకా 158 కిలోమీటర్లు ఉత్తరందిశకు కేంద్రం గ్రీన్సిగ్నల్
శ్మశానవాటికలో క్షుద్ర పూజలు | నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమని
ఇద్దరు అటవీ అధికారులు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. కరోనాతో బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు.