మంత్రి ఈటల | కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్
ఒక్కరోజే 56 మంది మృతి హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్రంలో 8,061 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో 56 మంది మరణించినట్టు బుధవార�
పాస్పోస్టు సేవలు నిలిపివేత | రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చే నెల 14 వరకు పాస్పోస్టు సేవలు మూతపడనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ | మా హైదరాబాద్' సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల ముఖ్యమంత్రి
‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అడిగింది టీచర్.‘ఐఏఎస్’ చెప్పిందా చిన్నారి. బడికెళ్లే రోజుల్లో చాలామందే ఇలాంటి సమాధానం చెప్పి ఉంటారు. కానీ, బిడ్డల ఆశయాలను కన్నవాళ్లు గుర్తించి, ప్రోత్సహిస్తే ఆ కలలు నెరవేరకుం
ఒకేరోజు 52 మంది మృతి6,446 మంది డిశ్చార్జి హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. సోమవారం ఒక్కరోజే 10,122 కేసులు నమోదుకాగా.. కర