ఉన్నత విద్యామండలి | రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చ
శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరణ దక్షిణాదిలో తెలంగాణ వాటా 13.15 శాతం గతేడాది రాష్ట్రంలో 292.5 కోట్ల అమ్మకాలు వార్షిక నివేదికను విడుదల చేసిన ఐడీఎస్ఏ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వస్తువును తయారీదారు ను�
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు
Rains | మరోసారి విస్తరించడంతో.. వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరక
రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శ
హుజూరాబాద్లో దళితబంధుకు మరో రూ. 500 కోట్లు మొత్తం రూ.2,000 కోట్లు విడుదల ప్రతిష్ఠాత్మక పథకం అమలు ప్రారంభం నాలుగు కుటుంబాలకు యూనిట్ల పంపిణీ రోజూవారీ కొనసాగనున్న యూనిట్ల పంపిణీ ఇద్దరికి ట్రాక్టర్లు.. మరో ఇద్దర
ఇన్వెస్ట్మెంట్లకు ఖిల్లాగా రంగారెడ్డి జిల్లా జిల్లాలో 3,647 పరిశ్రమల ఏర్పాటు ఇప్పటివరకు 3,32,705 మందికి ఉపాధి తరలివచ్చిన ఇండస్ట్రియల్, హార్డ్వేర్ పార్కులు వెల్స్పన్, టాటా తదితర పరిశ్రమల ఏర్పాటు టీఎస్ ఐ
కిషన్రెడ్డి, బండి సంజయ్లకు దీటుగా డీకే అరుణ తాజా గ్రూపు ఆధిపత్యం అన్ని గ్రూపులకూ అధిష్ఠానం ఆశీస్సులు హైదరాబాద్, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో �
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తిరుమలలో ఉచిత దర్శనాలను నిలిపివేయడం సరికాదని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. నిర్దిష్ట సంఖ్యలో భక్తులను ఉచిత దర్శన�
విశాఖ జిల్లాలో పెండ్లి ఇంట తీవ్ర విషాదం హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కల్యాణమంటపంలో పెండ్లి బాజాలు మోగుతున్నాయి.. పిల్లల కేరింతలు, పెద్దల రాకపోకలతో ఆ ప్రదేశమంతా హడావిడిగా ఉన్నది. బంధుమిత్రులంతా సం
జాతీయ సగటు కంటే 4.7 శాతం ఎక్కువ కేంద్ర వాణిజ్యశాఖ జాయింట్ సెక్రటరీ శ్రీకర్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సేవారంగం ఎగుమతుల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని కేంద్ర వాణిజ్యశాఖ జాయింట్ సెక్రటరీ డ�
దేశ స్వాతంత్య్రంలో ఎందరో వీరులు అమరులయ్యారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ ఎందరినో కోల్పోయాం అమరులను స్మరించుకుంటూ సాగడం ప్రతి ఒక్కరి భాద్యత ఉద్యమాల గడ్డగా సూర్యాపేటకు చరిత్ర ఉంది రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్�
ఖమ్మం :వ్యవసాయ మార్కెట్కు పంట ఉత్పత్తులు తీసుకవచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్�
IMD | రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ కేంద్రం ( IMD ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు ర
సత్తుపల్లి :యువభారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ నిరుపేదకు రూ.2.50లక్షలతో డబుల్బెడ్రూం ఇంటిని నిర్మించి అందించారు. మండల పరిధిలోని తుంబూరు గ్రామంలో షేక్ మైబూది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న �